Amaravati: ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati: హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చి ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగుల వివరాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. విభాగాల వారీగా ఫ్రీ అకామిడేషన్ పొందుతున్న వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. సెక్రటేరీయేట్, అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని హెచ్ఓడీ కార్యాలయాల్లో పని చేస్తూ ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగుల వివరాలపై సర్కార్ ఆరా తీస్తోంది.
Also Read: Andhrapradesh: ఉత్తరాంధ్రలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు
Also Read
- Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్..!
- Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్, పీఎస్లో ఫిర్యాదు..
వివరాలివ్వాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖల హెచ్ఓడీలకూ సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) నోట్ పంపింది. అమరావతికి వచ్చి ప్రభుత్వం కల్పించే ఉచిత వసతిలో ఉంటున్న మహిళ, పురుష ఉద్యోగుల వివరాలివ్వాలని జీఏడీ ఆదేశించింది. ఆయా విభాగాల హెచ్వోడీలు సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగుల ఐడీ కార్డుల నకళ్లను అత్యవసరంగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని 2024 జూన్ 26 వరకూ పొడిగిస్తూ సెప్టెంబరులో సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది.
తాజావార్తలు
-
Team India T20 Captain: శ్రేయస్ అయ్యర్కు గట్టి పోటీ.. టీమిండియా కెప్టెన్సీ రేసులో కేరళ స్టార్!
-
Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్..!
-
Summer: డీహైడ్రేషన్ నుంచి రక్షణ.. వేసవిలో మీరు తాగాల్సిన, వదిలేయాల్సిన పానీయాలు ఇవే!
-
Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
-
Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!