AP Elections 2024: ఏపీవ్యాప్తంగా ఉదయం 10 గంటలకు 15 శాతం మేర పోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం మేర పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా గాజువాక సెగ్మెంట్లో 19.1 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా యర్రగొండపాలెంలో కేవలం 5.2 శాతం మేర పోలింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న గురజాల, మాచర్ల, పుంగనూరుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటింగ్ జరిగినట్లు తెలిపారు. గురజాల 9.5 శాతం, మాచర్ల 0. 9 శాతం, పుంగనూరులో 15 శాతం మేర పోలింగ్ నమోదు అయిందని ఈసీ పేర్కొనింది.
Read Also: Amit Shah : 2029 తర్వాత కూడా నరేంద్ర మోడీయే ప్రధానమంత్రి : అమిత్ షా
Also Read
ఇక, తొలి రెండు గంటల్లో కేవలం 10 శాతం పోలింగ్ నమోదు అయింది. ఏపీ వ్యాప్తంగా జిల్లాల వారిగా పోలింగ్ శాతం ఇదే..!
అల్లూరి- 6.77
అనకాపల్లి-8.37
అనంతపురం- 9.18
అన్నమయ్య- 9.89
బాపట్ల- 11.36
చిత్తూరు- 11.84
కోనసీమ- 10.42
తూర్పు గోదావరి- 8.68
ఏలూరు- 9.90
గుంటూరు- 6.17
కాకినాడ- 7.95
కృష్ణా- 10.80
కర్నూలు- 9.34
కడప- 12.09
నంద్యాల- 10.32
నెల్లూరు- 8.95
పల్నాడు- 8.53
పశ్చిమగోదావరి- 9.57
పార్వతిపురం మన్యం- 6.30
ప్రకాశం- 9.14
శ్రీ సత్యసాయి- 6.92
శ్రీకాకుళం- 8.30
తిరుపతి- 8.11
విశాఖపట్నం- 10.24
విజయనగరం- 8.77
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!