Amit Shah: రాహుల్ బాబా.. ఆర్టికల్ 370 రద్దై ఐదేళ్లు అవుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో గందరగోళ పరిస్థితులు ఏర్పాడే అవకాశం ఉందని వారు తెలిపారు.. కానీ, ప్రస్తుతం జమ్ము కశ్మీర్లో రాళ్లు విసిరి ఉద్రిక్తతలు పెంచే ధైర్యం కూడా ఎవరు చేయడం లేదన్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా నిన్న (శుక్రవారం) సాయంత్రం పాల్గొన్నారు.
Read Also: Andhra Pradesh: ఏపీలో ఎన్నికల వేళ ఈసీకి ఫిర్యాదుల వెల్లువ.. పార్టీల పరస్పర ఫిర్యాదులు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు చేస్తే… జమ్ము కశ్మీర్లో రక్తపాతం చెలరేగుతుందని రాహుల్ బాబా, ముఫ్తీ అన్నారు. రాహుల్ బాబా.. ఆర్టికల్ 370 రద్దై ఇప్పటికే ఐదేళ్లు పూర్తి కావస్తుందని చెప్పారు. ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం.. రక్తపాతం గురించి మాట్లాడటం పక్కకు పెట్టితే.. ఇక్కడ కనీసం రాళ్లు విసిరేందుకు కూడా ఎవరికీ ధైర్యం లేదన్నారు.
Read Also: Srikrishna: శ్రీకృష్ణుణ్ని పెళ్లాడిన యువతి.. వివాహ ప్రమాణ పత్రం కూడా..
కాగా, బీజేపీ భారీ మేజార్టీతో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. గత పదేళ్లలో కూడా బీజేపీకి మేజార్టీ వచ్చింది.. కానీ, ఈ పదేళ్లలో భారతీయ జనతా పార్టీ దాన్ని దుర్వినియోగం చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి మేజార్టీని దుర్వినియోగం చేసుకున్నారు.. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోమన్నారు.. అదే విధంగా కుల ఆధారిత రిజర్వేషన్లను కూడా బీజేపీ మార్చదని క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!