Ayodhya Ram Mandir: భక్తులకు అలర్ట్.. 4 రోజులు రాంలల్లా దర్శనం, హారతి పాస్లు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్య రాంలల్లా దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. రామజన్మోత్సవం పురస్కరించుకుని నాలుగురోజుల పాటు దర్శనం, హారతి పాస్ లు రద్దు చేశారు. అందుకు సంబంధించి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సమాచారం అందించారు. రామజన్మోత్సవం ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమైన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. రామ నవమి రోజున మంగళ హారతి, అభిషేకం, అలంకరణ, రామ్ లల్లా దర్శనం యధావిథిగా కొనసాగుతుందని తెలిపారు.
Read Also: Lok Sabha Election 2024: స్టేజీపై ఏడ్చేసిన మహిళా కాంగ్రెస్ నేత.. ఎందుకో తెలుసా..!
Also Read
- Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
- Gautam Gambhir: టీ20 వరల్డ్కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
- APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. 'చంద్రన్న బోడిగుండు' అంటూ ప్లకార్డులు!
రామజన్మభూమి తీర్థ క్షేత్ర యాత్రికుల సహాయ కేంద్రంలో ట్రస్ట్ చైర్మన్ చంపత్ రాయ్ మాట్లాడుతూ.. నవమి రోజున ఉదయం 5 గంటలకు శృంగార్ హారతి జరుగుతుందని, రాంలల్లా దర్శనం మరియు అన్ని పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. దేవుడికి నైవేద్యం పెట్టే సమయం మాత్రం ఎప్పటిలాగానే కొద్దిసేపు తెర ఉంటుందని పేర్కొన్నారు. ఆ సమయంలో భక్తులు సహనంతో ఉండాలని, భక్తులు రామనామాన్ని జపించాలని, భగవంతుని స్తోత్రాలను పఠించడం సముచితమని ఆయన చెప్పారు.
Read Also: Mr and Mrs Mahi: ధోనీపై జాన్వీ కపూర్ సినిమా.. రిలీజ్ డేట్ మారిందోచ్!
ఇదిలా ఉంటే.. నవమి రోజున రాత్రి 11 గంటల వరకు దర్శనం కొనసాగుతుందని తెలిపారు. భక్తుల సంఖ్య, తక్షణ పరిస్థితుల దృష్ట్యా భోగ్, షయన్ హారితి ఉంటుందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేర్కొంది. మరోవైపు.. శ్రీరామ నవమి వేడుకలు దృష్ట్యా.. యాత్రికులు తమ మొబైల్స్, షూలు, చెప్పులు, బ్యాగులు, నిషేధిత వస్తువులు మొదలైన వాటిని సురక్షిత ప్రదేశంలో ఉంచి దర్శనానికి రావాలని.. తద్వారా లగేజీని తనిఖీ చేసి భద్రపరచడంలో సమయం వృథా కాకుండా ఉంటుందని తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి సూచించారు. దీంతో.. దర్శన మార్గం, దర్శనం అంతరాయం లేకుండా కొనసాగుతుందన్నారు. కాగా.. ఏప్రిల్ 16, 17, 18 మరియు 19 తేదీల్లో రాంలల్లా దర్శనం, హారతి అన్ని పాస్లు రద్దు చేయబడతాయని తెలిపారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
-
Lenin Success Meet : అఖిల్ ‘లెనిన్’ గ్రాండ్ సక్సెస్ మీట్ ఎప్పుడు ఎక్కడంటే?
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
Hair Care Tips: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇది నిజమా లేక అపోహా?
-
iQOO 16: ఐకూ 16 వచ్చేస్తోంది.. 8,500mAh భారీ బ్యాటరీ, Snapdragon ఫ్లాగ్షిప్ చిప్తో అదిరే ఫీచర్లు!
ట్రెండింగ్
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?