Bandaru Vijaya Laxmi : తెలంగాణ జేఏసీ కంటే ముందు ఆలయ్ బలయ్ ఏర్పాటు అయ్యింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ‘అలయ్ బలయ్’ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. ఇది 17వ ఆలయ్ బలయ్ కార్యక్రమన్నారు. ఈ నెల 6న ఆలయ్ బలయ్ నిర్వహిస్తున్నామని, ఈ ఏడూ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సారి ఐదు రాష్ట్రాల గవర్నర్లను, ముఖ్యమంత్రులను ఆహ్వానించామన్నారు. తెలంగాణ జేఏసీ కంటే ముందు ఆలయ్ బలయ్ ఏర్పాటు అయ్యిందని ఆమె వెల్లడించారు. తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖ్య అతిధిగా హాజరవుతున్నట్లు ఆమె వివరించారు. అంతేకాకుండా.. సినీనటుడు చిరంజీవి హాజరవుతున్నారని, మన రాష్ట్రంలో అందరి మంత్రులకు ఆహ్వానం ఇచ్చామన్నారు విజయలక్ష్మి.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇది రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ అని, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, భూపేందర్ యాదవ్ హాజరవుతారన్నారు. తెలంగాణ ఉద్యమకారులను సన్మానం చేయాలని ఈ సారి కమిటీ నిర్ణయించిందని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, హర్యానా ఫోక్ డ్యాన్స్ ఈ సారి అలయ్ బలయ్ ప్రత్యేకత అని ఆమె తెలిపారు. ఎప్పటిలాగే అలయ్ బలయ్ రాజకీయాలకు అతీతంగా జరుగుతుందన్న విజయలక్ష్మి.. అన్ని పార్టీల నేతలు హాజరవుతారన్నారు. అయితే.. అలయ్ బలయ్కి సీఎం కేసీఆర్ స్థానం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!