Akhilesh Yadav: ఔరంగజేబు సమాధిపై వివాదం.. అఖిలేష్ యాదవ్ రియాక్షన్ ఇదే..
- సంభాల్, ఔరంగజేబు సమస్యలపై అఖిలేష్ కీలక వ్యాఖ్యలు
- ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ఎంపీ
- రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేష్ యాదవ్ మంగళవారం సంభాల్, ఔరంగజేబు సమస్యలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అధికార బీజేపీ పార్టీ మతపరమైన ప్రదేశాలను ప్రమాదంలో పడేస్తోందని, మతపరమైన ఉద్రిక్తతను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సంభాల్, ఔరంగజేబు వంటి అంశాలను లేవనెత్తుతుందని అఖిలేష్ యాదవ్ అన్నారు.
READ MORE: Ponnam Prabhakar: మా జిల్లాలోని దేవాలయాలపై ప్రకటనలు చేశారు.. డబ్బులు ఇవ్వలేదు!
Also Read
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
రోజా ఇఫ్తార్ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. “రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితితో పాటు, ఆరోగ్యం, విద్య సేవలు కూడా దెబ్బతిన్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి అంశాలను లేవనెత్తుతుంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయి. హత్యలు, దోపిడీలు, నేరాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వ రక్షణలో రౌడీలు, సంఘ వ్యతిరేకు,లు నేరస్థుల నైతికత పెరిగింది. ప్రభుత్వం పోలీసులతో తప్పుడు పనులు చేయిస్తూ.. అన్యాయాన్ని ప్రోత్సహిస్తోంది. షాజహాన్పూర్లో పోలీసులను వెంబడించి కొట్టారు. బరేలీలో డిఎస్పీ ఇల్లు, కారు తగలబెట్టారు. జైలు అధికారులు తమ సొంత అధికారిపైనే ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఎటువంటి విచారణ జరగడం లేదు. బదులుగా ఫిర్యాదుదారుడిపై చర్యలు తీసుకున్నారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పోలీసులను దుర్వినియోగం చేస్తోంది.” అని ఎస్పీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
READ MORE: Virat Kohli: కోహ్లీ వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గిన బీసీసీఐ..!
తాజావార్తలు
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి భూముల ఎపిసోడ్ విచారణ ప్రారంభం
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!