Supreme Court: సుప్రీం ఆదేశాలతో సమ్మె విరమించిన ఎయిమ్స్ వైద్యులు..
- సుప్రీంకోర్టు సూచనతో సమ్మె విరమించిన ఎయిమ్స్ వైద్యులు
- కోల్కతా ఘటనపై 11 రోజులుగా వైద్యుల ఆందోళన
- సీజేఐ సూచనతో ఆందోళన విరమణ
- వైద్యుల భద్రతకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది- సుప్రీం
- కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చాం-సుప్రీంకోర్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు సూచనతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సమ్మె విరమించారు. కాగా.. వారు 11 రోజులుగా ఆందోళన చేపట్టారు. కోల్కతా రేప్ కేసును పరిగణనలోకి తీసుకున్నందుకు, దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తల భద్రత.. భద్రత సమస్యను పరిష్కరించినందుకు రెసిడెంట్ వైద్యులు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: ZEE Telugu: ఆగస్ట్ 25 నుంచి జీ తెలుగు సీరియల్స్ ఇక నుంచి ప్రతిరోజూ.. తప్పక చూడండి!
Also Read
- Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
కోల్కతా హత్య-రేప్ కేసుపై గురువారం విచారణ సందర్భంగా.. నిరసన తెలుపుతున్న వైద్యులు తమ విధులకు తిరిగి రావాలని సుప్రీం కోర్టు కోరింది. ఈరోజు విధుల్లో చేరితే నిరసన తెలుపుతున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టు హామీ ఇచ్చింది. వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని.. వైద్యులు తమ విధిని పునఃప్రారంభించకపోతే ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు ఎలా నడుస్తాయి? అని కోర్టు ప్రశ్నించింది. అలాగే.. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం-హత్య, కోల్కతా ఆసుపత్రిపై దాడి నేపథ్యంలో.. భారతదేశంలో వైద్యుల భద్రతను పర్యవేక్షించడానికి 10 మంది సభ్యులతో కూడిన నేషనల్ టాస్క్ ఫోర్స్ (NTF)ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read Also: Migration: ఇతర దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్న మతస్తులు వీళ్లే.. హిందువులు కూడా..!
వైద్య నిపుణులపై హింస, లైంగిక హింస రెండింటికి వ్యతిరేకంగా వైద్య సంస్థలలో సంస్థాగత భద్రతా ప్రమాణాలు లేకపోవడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. వైద్యుల భద్రతకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ క్రమంలో.. టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఆదేశాలను న్యూఢిల్లీలోని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రశంసించింది. ఈ క్రమంలో.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
-
Maruti WagonR Flex Fuel: దేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మారుతి వాగన్ఆర్ ఆవిష్కరణ.. పెట్రోల్ ఖర్చు, కాలుష్యానికి చెక్!
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!