Supreme Court: సుప్రీం ఆదేశాలతో సమ్మె విరమించిన ఎయిమ్స్ వైద్యులు..
- సుప్రీంకోర్టు సూచనతో సమ్మె విరమించిన ఎయిమ్స్ వైద్యులు
- కోల్కతా ఘటనపై 11 రోజులుగా వైద్యుల ఆందోళన
- సీజేఐ సూచనతో ఆందోళన విరమణ
- వైద్యుల భద్రతకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది- సుప్రీం
- కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చాం-సుప్రీంకోర్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు సూచనతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సమ్మె విరమించారు. కాగా.. వారు 11 రోజులుగా ఆందోళన చేపట్టారు. కోల్కతా రేప్ కేసును పరిగణనలోకి తీసుకున్నందుకు, దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తల భద్రత.. భద్రత సమస్యను పరిష్కరించినందుకు రెసిడెంట్ వైద్యులు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: ZEE Telugu: ఆగస్ట్ 25 నుంచి జీ తెలుగు సీరియల్స్ ఇక నుంచి ప్రతిరోజూ.. తప్పక చూడండి!
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
కోల్కతా హత్య-రేప్ కేసుపై గురువారం విచారణ సందర్భంగా.. నిరసన తెలుపుతున్న వైద్యులు తమ విధులకు తిరిగి రావాలని సుప్రీం కోర్టు కోరింది. ఈరోజు విధుల్లో చేరితే నిరసన తెలుపుతున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టు హామీ ఇచ్చింది. వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని.. వైద్యులు తమ విధిని పునఃప్రారంభించకపోతే ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు ఎలా నడుస్తాయి? అని కోర్టు ప్రశ్నించింది. అలాగే.. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం-హత్య, కోల్కతా ఆసుపత్రిపై దాడి నేపథ్యంలో.. భారతదేశంలో వైద్యుల భద్రతను పర్యవేక్షించడానికి 10 మంది సభ్యులతో కూడిన నేషనల్ టాస్క్ ఫోర్స్ (NTF)ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read Also: Migration: ఇతర దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్న మతస్తులు వీళ్లే.. హిందువులు కూడా..!
వైద్య నిపుణులపై హింస, లైంగిక హింస రెండింటికి వ్యతిరేకంగా వైద్య సంస్థలలో సంస్థాగత భద్రతా ప్రమాణాలు లేకపోవడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. వైద్యుల భద్రతకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ క్రమంలో.. టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఆదేశాలను న్యూఢిల్లీలోని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రశంసించింది. ఈ క్రమంలో.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!