Supreme Court: సుప్రీం ఆదేశాలతో సమ్మె విరమించిన ఎయిమ్స్ వైద్యులు..
- సుప్రీంకోర్టు సూచనతో సమ్మె విరమించిన ఎయిమ్స్ వైద్యులు
- కోల్కతా ఘటనపై 11 రోజులుగా వైద్యుల ఆందోళన
- సీజేఐ సూచనతో ఆందోళన విరమణ
- వైద్యుల భద్రతకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది- సుప్రీం
- కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చాం-సుప్రీంకోర్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు సూచనతో న్యూఢిల్లీలోని ఎయిమ్స్లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సమ్మె విరమించారు. కాగా.. వారు 11 రోజులుగా ఆందోళన చేపట్టారు. కోల్కతా రేప్ కేసును పరిగణనలోకి తీసుకున్నందుకు, దేశవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తల భద్రత.. భద్రత సమస్యను పరిష్కరించినందుకు రెసిడెంట్ వైద్యులు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: ZEE Telugu: ఆగస్ట్ 25 నుంచి జీ తెలుగు సీరియల్స్ ఇక నుంచి ప్రతిరోజూ.. తప్పక చూడండి!
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
కోల్కతా హత్య-రేప్ కేసుపై గురువారం విచారణ సందర్భంగా.. నిరసన తెలుపుతున్న వైద్యులు తమ విధులకు తిరిగి రావాలని సుప్రీం కోర్టు కోరింది. ఈరోజు విధుల్లో చేరితే నిరసన తెలుపుతున్న వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టు హామీ ఇచ్చింది. వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని.. వైద్యులు తమ విధిని పునఃప్రారంభించకపోతే ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు ఎలా నడుస్తాయి? అని కోర్టు ప్రశ్నించింది. అలాగే.. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం-హత్య, కోల్కతా ఆసుపత్రిపై దాడి నేపథ్యంలో.. భారతదేశంలో వైద్యుల భద్రతను పర్యవేక్షించడానికి 10 మంది సభ్యులతో కూడిన నేషనల్ టాస్క్ ఫోర్స్ (NTF)ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read Also: Migration: ఇతర దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్న మతస్తులు వీళ్లే.. హిందువులు కూడా..!
వైద్య నిపుణులపై హింస, లైంగిక హింస రెండింటికి వ్యతిరేకంగా వైద్య సంస్థలలో సంస్థాగత భద్రతా ప్రమాణాలు లేకపోవడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. వైద్యుల భద్రతకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ క్రమంలో.. టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఆదేశాలను న్యూఢిల్లీలోని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రశంసించింది. ఈ క్రమంలో.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!