Additional Ballot: సనత్ నగర్, నర్సంపేటలలో ఏకంగా నోటా కోసం అదనపు బ్యాలెట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికలు ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే, ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించేందుకు రెడీ అవుతుంది. దీంతో అభ్యర్థులు ఓటు వేయడం ఇష్టం లేని వాళ్ల కోసం ఈసీ నోటాను తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు అదే నోటా కోసం ప్రత్యేకంగా ఒక యూనిట్ ను సనత్ నగర్, నర్సంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నారు.
Read Also: Annavaram EO Transfer: అన్నవరం దేవస్థానం ఈవో ఆకస్మిక బదిలీ
Also Read
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
అయితే, సనత్ నగర్ నియోజకవర్గంలో 18 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. నిన్న ( బుధవారం ) ఇద్దరు ఉపసంహరించుకున్నారు. ఇక, బరిలో 16 మంది ఉన్నారు. దీంతో ఒక బ్యాలెట్ యూనిట్ (16 గుర్తులు) అభ్యర్థులకు సరిపోతుండగా.. ఇక, నోటా కోసం రెండో బ్యాలెట్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నర్సంపేటలోనూ 16 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండటంతో ఇక్కడ సైతం నోటా కోసం అదనపు బ్యాలెట్ యూనిట్ ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది.
Read Also: Sreeleela : అబ్బా.. ఇంత క్యూట్ గా చూస్తే కుర్రాళ్లు తట్టుకోలేరు పాప..
బాహుబలి ఈవీఎం.. ఒక్కో ఈవీఎంలో 16 గుర్తులకే అవకాశం ఉంటుంది. అంతకు మించితే మరో యూనిట్ ను దానికి జత చేస్తారు. ఐదేళ్ల క్రితం ఇలా గరిష్ఠంగా నాలుగు యూనిట్లతో 64 గుర్తుల వరకు ఎన్నిక నిర్వహించే అవకాశం ఉండేది. అంతకు మించితే కంట్రోల్ యూనిట్ తీసుకునేది కాదు.. కానీ.. 2019 నుంచి ప్రవేశ పెట్టిన ఎం-టీ రకం ఈవీఎంతో దీనికి ఓ పరిష్కారం దొరికింది. వీటిలో ఒక్కో కంట్రోల్ యూనిట్ కు.. 24 ఈవీఎం యూనిట్లను అమర్చేలా సాంకేతికతను డెవలప్ చేశారు. అంటే ఒక నియోజకవర్గంలో 384 మంది ఎన్నికల బరిలో ఉన్నా సరే.. ఈ ఈవీఎం యూనిట్లతో ఎన్నికల నిర్వహణ సాధ్యం అవుతుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో 185 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఎం-టీ రకం ఈవీఎంలనే వినియోగించారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!