Additional Ballot: సనత్ నగర్, నర్సంపేటలలో ఏకంగా నోటా కోసం అదనపు బ్యాలెట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికలు ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే, ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించేందుకు రెడీ అవుతుంది. దీంతో అభ్యర్థులు ఓటు వేయడం ఇష్టం లేని వాళ్ల కోసం ఈసీ నోటాను తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు అదే నోటా కోసం ప్రత్యేకంగా ఒక యూనిట్ ను సనత్ నగర్, నర్సంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నారు.
Read Also: Annavaram EO Transfer: అన్నవరం దేవస్థానం ఈవో ఆకస్మిక బదిలీ
Also Read
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
- 10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- 12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
అయితే, సనత్ నగర్ నియోజకవర్గంలో 18 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. నిన్న ( బుధవారం ) ఇద్దరు ఉపసంహరించుకున్నారు. ఇక, బరిలో 16 మంది ఉన్నారు. దీంతో ఒక బ్యాలెట్ యూనిట్ (16 గుర్తులు) అభ్యర్థులకు సరిపోతుండగా.. ఇక, నోటా కోసం రెండో బ్యాలెట్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నర్సంపేటలోనూ 16 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండటంతో ఇక్కడ సైతం నోటా కోసం అదనపు బ్యాలెట్ యూనిట్ ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది.
Read Also: Sreeleela : అబ్బా.. ఇంత క్యూట్ గా చూస్తే కుర్రాళ్లు తట్టుకోలేరు పాప..
బాహుబలి ఈవీఎం.. ఒక్కో ఈవీఎంలో 16 గుర్తులకే అవకాశం ఉంటుంది. అంతకు మించితే మరో యూనిట్ ను దానికి జత చేస్తారు. ఐదేళ్ల క్రితం ఇలా గరిష్ఠంగా నాలుగు యూనిట్లతో 64 గుర్తుల వరకు ఎన్నిక నిర్వహించే అవకాశం ఉండేది. అంతకు మించితే కంట్రోల్ యూనిట్ తీసుకునేది కాదు.. కానీ.. 2019 నుంచి ప్రవేశ పెట్టిన ఎం-టీ రకం ఈవీఎంతో దీనికి ఓ పరిష్కారం దొరికింది. వీటిలో ఒక్కో కంట్రోల్ యూనిట్ కు.. 24 ఈవీఎం యూనిట్లను అమర్చేలా సాంకేతికతను డెవలప్ చేశారు. అంటే ఒక నియోజకవర్గంలో 384 మంది ఎన్నికల బరిలో ఉన్నా సరే.. ఈ ఈవీఎం యూనిట్లతో ఎన్నికల నిర్వహణ సాధ్యం అవుతుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో 185 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఎం-టీ రకం ఈవీఎంలనే వినియోగించారు.
తాజావార్తలు
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!