Medha Patkar: మేధా పాట్కర్కు షాక్.. పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు 24 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్కు గట్టి షాక్ తగిలింది. ఈ కేసులో ఢిల్లీ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న వీకే. సక్సేనా.. ఆమెపై పరువు నష్టం దావా కేసు వేశారు. మేధా పాట్కర్కు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. లేదంటే రెండూ శిక్షగా విధించవచ్చు.
ఇది కూడా చదవండి: Man Kills Mother: భోజనం పెట్టలేదని తల్లిని చంపి చెట్టుకు ఉరేసిన దుర్మార్గుడు..
Also Read
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
- YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
వీకే.సక్సేనా 2000లో అహ్మదాబాద్కు చెందిన NGO నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ చీఫ్గా ఉన్నారు. ఒక టీవీ ఛానెల్లో తనపై కించపరిచే వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కలిగించే ప్రకటన జారీ చేసినందుకు మేధా పాట్కర్పై సక్సేనా రెండు కేసులు పెట్టారు. పరువు నష్టం దాఖలు చేశారు. సక్సేనాకు వ్యతిరేకంగా పాట్కర్ చేసిన ప్రకటనలు పరువు నష్టం కలిగించడమే కాకుండా ప్రతికూల భావాలను ప్రేరేపించడానికి రూపొందించబడ్డాయని మేజిస్ట్రేట్ కోర్టు పేర్కొంది. మేధా పాట్కర్ ఫిర్యాదుదారుడి ప్రతిష్టను దెబ్బతీస్తుందని సందేహం లేకుండా రుజువు చేయబడిందని కోర్టు తెలిపింది. గుజరాత్ ప్రజలను మరియు వారి వనరులను విదేశీ ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నారని పాట్కర్పై చేసిన ఆరోపణ అతని సమగ్రత మరియు ప్రజా సేవపై ప్రత్యక్ష దాడి అని కోర్టు పేర్కొంది. మేధా పాట్కర్ IPC సెక్షన్ 500 ప్రకారం శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని.. ఆమె నేరానికి పాల్పడిందని కోర్టు పేర్కొంది. సంబంధిత చట్టం ప్రకారం.. పాట్కర్కు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ శిక్షగా విధించవచ్చు.
ఇది కూడా చదవండి: Israel-Gaza: అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పు.. రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఆదేశం
గుజరాత్లో నర్మదా నదిపై ‘సర్దార్ సరోవర్ డ్యామ్’ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మేధా పాట్కర్ ‘నర్మదా బచావో ఆందోళన్’ చేపట్టారు. ఈ డ్యామ్ కారణంగా 40 వేల కుటుంబాలు ఇళ్లను కోల్పోతాయని పేర్కొంటూ.. పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. 1961లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసినప్పటి నుంచి వివాదాల్లో చిక్కుకున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు 2017లో అందుబాటులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
-
Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
-
Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్కు జాక్పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
-
YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
-
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!