Kapil Sibal: బెంగాల్, బీహార్ మతఘర్షణలపై మోదీ, అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kapil Sibal: రామ నమవి రోజున, తర్వాత బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మతఘర్షణలు చెలరేగాయి. చాలా వరకు ఇళ్లు, షాపులు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ హింసాకాండపై ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆదివారం ప్రశ్నించారు మాజీ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్. ఈ ఘర్షణలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానాంశం కాకూడని ఆయన అన్నారు.
Read Also: Immoral Relationship : కొత్త ప్రేమకు మాజీ ప్రియుడు అడ్డంకి.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న ప్రియురాలు
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
బెంగాల్, బీహార్ లో చెలరేగిన హింస, విద్వేష బీజాలు రాజకీయ నాయకులు, రాజకీయ సిద్ధాంతాలకు మాత్రమే మేలు చేకూర్చేవిగా ఉన్నాయని కపిల్ సిబల్ అన్నారు. వీటి వల్ల సామాన్యుడు బలవుతున్నాడని తెలిపారు. ప్రధాని, హోంమంత్రి హింసపై మాట్లాడకపోవడం దురదృష్టకరమని వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇలాంటి ఘర్షణలకు దూరంగా దేశం ముందుకు సాగాలని ఆయన అన్నారు.
అంతకుముందు బీహార్ అల్లర్లపై ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తో హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. మత ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వీటిపై ఆందోళన వ్యక్తం చేస్తే సరిపోదని కపిల్ సిబల్ అన్నారు. రామ నవమి రోజున బీహార్ లోని ససారం, బీహార్ షరీఫ్ పట్టణాల్లో మత ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలకు సంబంధించి 45 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ హౌరాలోని శిబ్ పూర్, కాజీపరా ప్రాంతాల్లో రామ నవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు జరిగాయి.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!