What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం .. ప్రధాని మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు భేటీ.. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల భారత్ పై ప్రభావం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటుపై చర్చ
* తిరుమల: 31 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,381 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,451 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు
Also Read
- Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
- Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
- RGV: దీదీ వర్సెస్ ఆర్జీవీ.. బెంగాల్ రాజకీయంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్!
- Coalition Governments in India: సంకీర్ణ ప్రభుత్వాలు ఎంత వరకు నిలబడతాయి.. దేశ చరిత్ర ఏం చెబుతోంది.
* హైదరాబాద్: ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం.. ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు..
* తెలంగాణలో పెట్రోల్ బంక్ల దగ్గర భారీగా క్యూ.. పెట్రోల్ బంక్లు మూసివేస్తారన్న వదంతులతో జనం పరుగులు.. నిన్నటి నుంచి పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు.. గ్రేటర్ హైదరాబాద్లో చాలా చోట్ల పెట్రోల్ బంక్లు క్లోజ్.. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం మానేయడంతో మూతపడ్డ పలు పెట్రోల్ బంక్లు..
ఫిల్లింగ్ స్టేషన్లు ఓపెన్ చేయకముందే భారీ క్యూలు
* అమరావతి : ఇవాళ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం.. ఉదయం 11 గంటలకు స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్న జగన్.. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్న జగన్..
* ఏలూరు: నేడు పోలవరానికి కేంద్ర జనశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి VL కాంతారావు, PPA CEO యోగేష్.. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని స్పిల్ వే, ఈసిఆర్ఎఫ్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల పరిశీలన.. అనంతరం రాజమండ్రి సమీపంలో బొమ్మూరు వద్ద పిపిఏ కార్యాలయ ప్రారంభోత్సవం..
* ఏలూరు జిల్లా: నేడు ద్వారకాతిరుమలలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. ముందుగా చిన్న వెంకన్నను దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్న అంబటి .. అనంతరం కాపు కళ్యాణ మండపంలో కాపు నేతలతో సమావేశం
* నేడు గుంటూరుకు రానున్న సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. శ్రీ కన్వెన్షన్ లో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర రెండో కుమార్తె వివాహానికి హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేటి నుంచి 9 రోజుల పాటు కళ్యాణ వేడుకలు, బ్రహ్మోత్సవాలు.. అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం .. రాత్రి బేరీతాండవం, దేవత ఆహ్వానం అనంతరం బలి సమర్పణ.. హనుమద్వాహనంపై తిరువీధి సేవ
* ఖమ్మం నేడు జమలాపురం వెంకటేష్ స్వామి కళ్యాణం..
తాజావార్తలు
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
-
Sheraz Mehdi: టాలీవుడ్లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
-
Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!
-
Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!