What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం .. ప్రధాని మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు భేటీ.. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల భారత్ పై ప్రభావం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటుపై చర్చ
* తిరుమల: 31 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,381 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,451 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు
Also Read
- IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
* హైదరాబాద్: ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం.. ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు..
* తెలంగాణలో పెట్రోల్ బంక్ల దగ్గర భారీగా క్యూ.. పెట్రోల్ బంక్లు మూసివేస్తారన్న వదంతులతో జనం పరుగులు.. నిన్నటి నుంచి పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు.. గ్రేటర్ హైదరాబాద్లో చాలా చోట్ల పెట్రోల్ బంక్లు క్లోజ్.. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం మానేయడంతో మూతపడ్డ పలు పెట్రోల్ బంక్లు..
ఫిల్లింగ్ స్టేషన్లు ఓపెన్ చేయకముందే భారీ క్యూలు
* అమరావతి : ఇవాళ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం.. ఉదయం 11 గంటలకు స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్న జగన్.. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్న జగన్..
* ఏలూరు: నేడు పోలవరానికి కేంద్ర జనశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి VL కాంతారావు, PPA CEO యోగేష్.. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని స్పిల్ వే, ఈసిఆర్ఎఫ్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల పరిశీలన.. అనంతరం రాజమండ్రి సమీపంలో బొమ్మూరు వద్ద పిపిఏ కార్యాలయ ప్రారంభోత్సవం..
* ఏలూరు జిల్లా: నేడు ద్వారకాతిరుమలలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. ముందుగా చిన్న వెంకన్నను దర్శించి ప్రత్యేక పూజలు చేయనున్న అంబటి .. అనంతరం కాపు కళ్యాణ మండపంలో కాపు నేతలతో సమావేశం
* నేడు గుంటూరుకు రానున్న సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. శ్రీ కన్వెన్షన్ లో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర రెండో కుమార్తె వివాహానికి హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేటి నుంచి 9 రోజుల పాటు కళ్యాణ వేడుకలు, బ్రహ్మోత్సవాలు.. అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం .. రాత్రి బేరీతాండవం, దేవత ఆహ్వానం అనంతరం బలి సమర్పణ.. హనుమద్వాహనంపై తిరువీధి సేవ
* ఖమ్మం నేడు జమలాపురం వెంకటేష్ స్వామి కళ్యాణం..
తాజావార్తలు
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
-
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!