What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్: నేడు గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం.. సాయంత్రం 6 గంటలకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అవార్డుల ప్రదానం..
* ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. బీఆర్ఎస్ హయాంలో టార్గెట్ గా బీజేపీ నేతలు.. ధర్మపురి అరవింద్, జితేంధర్ రెడ్డిల ఫోన్లను ట్యాప్ చేసిన అధికారులు.. ఉపఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి ఫోన్ లతో పాటు అనుచరులు మరో 200 మంది ఫోన్ లను ట్యాప్ చేసినట్లు గుర్తింపు.. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకుల ఫోన్ లు ట్యాప్ చేసినట్లు గుర్తింపు.. ప్రణీత్ రావు విచారణలో వెలుగులోకి వచ్చిన సంచలనం విషయాలు.. నేడు మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు
Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి బాధ్యులు వారే.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణపై భారత్ సీరియస్..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
* అనంతపురం : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్రలో భాగంగా అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో దివ్యాంగులతో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం.
* శ్రీ సత్యసాయి : నేడు గోరంట్ల మండలం కళ్లితండాలో వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని కలవనున్న జనసేన ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, జయకృష్ణ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును మురళి నాయక్ తల్లిదండ్రులకు అందజేయనున్న ఎమ్మెల్యేలు
* మంచిర్యాల: నేడు జిల్లాకు మంత్రి వివేక్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న చెన్నూర్ నియోజక వర్గానికి గడ్డం వివేక్..
* గుంటూరు జిల్లా: నేడు కాకుమాను మండలం కోతివానిపాలెంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, పాల్గొనున్న ఎమ్మెల్యేలు రామాంజనేయులు, ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
* విశాఖ: తూర్పు తీరంలో ముగిసిన చేపల వేట విరామం… ఏటా ఏప్రిల్ 14నుంచి జూన్ 15వరకు వేటను నిషేధించిన కేంద్రం… 61 రోజుల సుదీర్ఘ విరామం ముగియడంతో నేటి అర్ధరాత్రి నుంచి వేటకు సన్నద్ధమైన మత్స్యకారులు… వాతావారణం అనుకూలత వల్ల భారీగా మత్ససంపద లభిస్తుందనే అంచనా….
* అనంతపురం : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్రలో భాగంగా అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో దివ్యాంగులతో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం.
* నంద్యాల : శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద నీరు.. ఇన్ ఫ్లో : 23,639 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో : నిల్..
* తూర్పు గోదావరి జిల్లా: నేడు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర మాస్ యోగ సాధన.. వివిధ వేదికల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అధికారులు ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రజలతో యోగ సాధన
* హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్.. ముఖ్య అతిధిగా ఎయిర్ చీఫ్ మార్షల్ A.P. సింగ్ .. 215వ కోర్సు యొక్క కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్.. వైమానిక దళంలోని వివిధ విభాగాల్లో ప్రీ-కమిషనింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్లు
తాజావార్తలు
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?