Gyanvapi Case: జ్ఞాన్వాపిలో కొత్త ఆలయ నిర్మాణంపై నేడు కోర్టులో విచారణ..
- వారణాసి సిటి సివిల్ కోర్టులో జ్ఞానవాపి కేసు విచారణ..
- జ్ఞానవాపిలో కొత్త ఆలయ నిర్మాణానికిని పర్మిషన్ ఇవ్వాలని హిందూ సంఘాల పిటిషన్..
- ఏఎస్ఐ సర్వేను నిలిపివేయాలని అంజుమన్ ఇంతేజామియా మసీదు పిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi Case: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లాలో ఉన్న జ్ఞానవాపిలో వివాదాస్పద కట్టడమైన ప్రధాన గోపురం కింద ఏఎస్ఐ విచారణ జరిపించాలని వదామిత్ర డిమాండ్ చేస్తుంది. న్యాయవాది విజయ్ శంకర్ రస్తోగి వాదన పూర్తికాకపోవడంతో కోర్టు మరో వాదనను కొనసాగించింది. జ్ఞానవాపిలో ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని, అక్కడ హిందూవుల పూజలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు లార్డ్ అవిముక్తేశ్వర్ విరాజ్మాన్ తరపున హిందూ సేనకు చెందిన అజిత్ సింగ్, విష్ణు గుప్తా దాఖలు చేసిన పిటిషన్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్ ఫాస్ట్ట్రాక్) ప్రశాంత్ కుమార్ ధర్మాసనంలో పెండింగ్లో ఉంది.
Read Also: Kadapa: ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లో విషాదం.. చున్నీతో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య..
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
కాగా, పిటిషన్ లో వాది పక్షం ప్రతివాదులు తమ పిటిషన్ ను దాఖలు చేసే అవకాశం ఉంది. అందులో అమీన్ సర్వేను నిలిపివేయాలని డిమాండ్ చేయబోతున్నట్లు టాక్. ఇప్పటి వరకు, ప్రతివాది అంజుమన్ ఇంతేజామియా మసీదు (మసీదు వైపు) తరపున సమాధానం దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మేజిస్ట్రేట్, కమిషనర్, శ్రీకాశీ విశ్వనాథ్ ట్రస్ట్ ద్వారా వ్రాతపూర్వకంగా ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదుని పేర్కొనింది. అయితే, ఈ రోజు జ్ఞానవాపి వివాదంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరగనుంది. ప్రధాన గోపురం కింద ఏఎస్ఐ విచారణ జరిపించి.. కొత్తగా ఆలయాన్ని నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని హిందూ పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..