3 Trains on One Track: వందేభారత్కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే ట్రాక్పై మూడు రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Three Trains on One Track At Rourkela: వందేభారత్కు తృటిలో ప్రమాదం తప్పింది. సుందర్గఢ్ జిల్లా రూర్కెల్లా రైల్వే స్టేషన్కు సమీపంలో వందేభారత్ ఎక్స్ప్రెస్తో పాటు మరో రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకే సమయంలో ఒకే ట్రాక్పైకి వచ్చాయి. అది గమనించిన మూడు రైళ్ల లోకో పైలెట్టు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న తరుణంగా తాజా ఈ ఘటన ప్యాసింజర్లను ఉలిక్కిపడేలా చేసింది. వివరాలు.. మంగళవారం జార్సుగూడ వెళ్లే ప్యాసింజర్ రైలు రూర్కెలా స్టేషన్ నుంచి బయలుదేరింది. అదే సమయంలో సంబల్పూర్ నుంచి వస్తున్న మేము ప్యాసింజర్ రైలు రూర్కెలా స్టేషన్ చేరుకుంది.
Also Read
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
- Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
ఈ క్రమంలో రెండు రైళ్లు ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చాయి. రెండు రైళ్లు వంద మీటర్ల దూరంగా ఉండగా గమనించిన లోకోపైలట్లు వెంటనే అప్రమత్తమై రైళ్లను ఆపు చేశారు. దీంతో ప్యాసింజర్లు, స్టేషన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సిగ్నల్ క్లియర్ చేసే పనిలో స్టేషన్ అధికారులు ఉండగా కొద్ది సేపటికి వందేభారత్ ఎక్స్ప్రెస్ అదే ట్రాక్పైకి వచ్చింది. పూరీ నుంచి వస్తున్న వందేభారత్ అదే సమయంలో రూర్కెలా స్టేషన్ సమీపంలోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు రూర్కెలాకు 200 కిలోమీటర్లోనే వందేభారత్ను ఆపుచేశారు. అలా అధికారుల అప్రమత్తతో దీంతో పెను ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్ వ్యవస్థ లోపం వల్లే ఈ ఘటన జరిగినట్టు అధికారలుఉ అభిప్రాయ పడుతున్నారు. ఆ రూట్లోని వివిధ రైల్వే స్టేషన్లలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉండటం.. ఆ సమయంలో అవి పనిచేయకపోవడం వల్లే ఈ ఘటన కారణమై ఉంటుందంటన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!