ఇండియా పేపర్ సీడ్ మాస్క్ పై అమెరికన్ మీడియా ఆసక్తి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కాలంలో అనేక మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు సర్జికల్, మెడికేటెడ్ మాస్క్లు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు వాటితోపాటుగా గుడ్డ మాస్క్ లు, పారదర్శక మాస్క్లు వంటికి కూడా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటకు చెందిన నితిన్ వ్యాన్ అనే వ్యక్తి పర్యావరణానికి మేలు చేకూర్చే విధంగా పేపర్ సీడ్ మాస్క్ ను తయారు చేశారు. కాటన్ గుడ్డను పల్స్ షీట్గా మార్చి 12 గంటలపాటు డ్రై చేసిన అనంతరం దానితో మాస్క్ ను తయారు చేస్తారు. ఈ పేపర్ పల్స్ షీట్లో వివిద రకాల కూరగాయల, ఔషద విత్తనాలు ఉంచుతారు. మాస్క్ ను వాడిన తరువాత పడేస్తే ఆ మాస్క్ నుంచి మొక్కలు మొలకెత్తుతాయి. దీని ఖరీరు కేవలం రూ.25 మాత్రమే. ఇండియాలో ఇప్పటికే దీనిని రిలీజ్ చేశారు. ఈ మాస్క్పై అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ మీడియా దృష్టిసారించింది. దీనిని తయారు చేసిన నితిన్ వ్యాన్ను ఇప్పటికే ఇంటర్యూ చేసింది. అమెరికా మీడియా అసక్తి కనబరచడంతో పేపర్ సీడ్ మాస్క్ కు అంతర్జాతీయంగా ఖ్యాతి లభించింది.
Also Read
- Tags
- mask
- Paper Seed Mask
- US Media
తాజావార్తలు
-
Ruturaj Gaikwad-CSK: ఓడినా ఎంతో గర్వంగా ఉంది.. వచ్చే ఏడాది మరింత బలంగా వస్తాం!
-
Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!