UP News: చేతులు కడుక్కొవడానికి నిరాకరించిన రైతు.. భోజనం తర్వాత మృతి..
- పురుగుల మందు చల్లిన తర్వాత చేతులు కడుక్కోవడానికి నిరాకరణ..
- భోజనం తర్వాత మరణించిన రైతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP News: పంటకు పురుగులమందు చల్లిన తర్వాత చేతులు కడుక్కోవడానికి నిరాకరించిన రైతు మరణించిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ మథురలో జరిగింది. 27 ఏళ్ల యువ రైతు తన పొలంలో పంటకు పురుగుల మందు చల్లిన తర్వాత, చేతులు కడుక్కోకుండా రాత్రి భోజనం చేశాడు. ఆ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురై మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. శనివారం రాత్రి ఆలస్యంగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
Read Also: EPFO ATM Card: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు!
Also Read
కన్హయ్య(27) అనే యువరైతు వ్యవసాయ పొలాల్లో పురుగుల మందు చల్లడానికి శనివారం వెల్లాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతడి భార్య పట్టు చేతులు కడుక్కోవాలని ఎంతగా పట్టుపట్టినప్పటికీ, అతడు వినకుండా చేతులు కడగకుండానే భోజంన చేశాడని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ రంజనా సచన్ తెలిపారు. రాత్రి భోజనం తర్వాత కన్హయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి వేగంగా దిగజారడంతో, ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడు మరణించినట్లు ప్రకటించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అధికారులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!