TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
- మమతా బెనర్జీకి వరసగా ఎదురుదెబ్బలు..
- అధికార ప్రతినిధి పదవికి కీలక నేత రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి ఇబ్బందులు మొదలయ్యాయి. గత 15 ఏళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ గుండాలు సాగించిన దురాగతాలపై సాధారణ ప్రజలు తిరగబడుతున్నారు. ఇదే కాకుండా టీఎంసీ నేత అక్రమాలపై సువేందు అధికారి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరికొందరు పార్టీ పదవుల్ని వదులుకుంటున్నారు.
తాజాగా మాజీ ఎంపీ డాక్టర్ శంతను సేన్ గురువారం టీఎంసీ అధికార ప్రతినిధి పదవికి తక్షణమే అమలులోకి వచ్చేలా రాజీనామా చేశారు. ఆర్జీ కర్ కేసు, పార్టీపై వస్తున్న నిరంతర అవినీతి ఆరోపణలతో తీవ్రంగా మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో తాను అధికార ప్రతినిధిగా తన పాత్రను నిర్వర్తించే స్థితిలో లేనని శంతను సేన్ అన్నారు.
Also Read
శంతను సేన్ రాజీనామాకు ముందు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేర్కొన్న ఎంపీ కాకోలి ఘోష్ కూడా బుధవారం పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాకోలి టీఎంసీకి రాజీనామా చేయలేదు. ఆమె ప్రస్తుతం టీఎంసీ ఎంపీగానే ఉన్నారు. ఈ రాజీనామాతో మమతా బెనర్జీ లోక్సభలో విప్గా ఉన్న కాకోలిని ఆ పదవి నుంచి తొలగించి కళ్యాణ్ బెనర్జీకి అప్పగించారు.
తాజావార్తలు
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!