Tamil Nadu: ఎన్నికల వేళ కీలక ఘట్టం.. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ బిల్లుకు ఆమోదం
- తమిళనాడు ఎన్నికల వేళ కీలక ఘట్టం
- ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ బిల్లుకు ఆమోదం
- తల్లిదండ్రులకు భారీ ఉపశమనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ తల్లిదండ్రుల కోసం స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించే బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం పొందింది. దీంతో పేరెంట్స్కు భారీ ఊరట లభించింది.
బిల్లు ఆమోదం పొందడంతో ఇకపై ఏకపక్షంగా ఫీజులు పెంచేందుకు పాఠశాలలకు ఎలాంటి అవకాశం ఉండదు. త్వరలోనే అమలు తేదీపై నోటిఫికేషన్ రానుంది. ఇక చట్ట ప్రకారం ఫీజుల నియంత్రణ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఫీజులు నిర్ణయించిన తర్వాత మూడు సంవత్సరాలు పాటు చెల్లుబాటు అవుతాయి. అన్ని ప్రైవేటు పాఠశాలలకు ఈ సూత్రం వర్తించనుంది.
Also Read
- PM Modi: ప్రధాని మోడీకి మెటా క్షమాపణలు.. సాంకేతిక లోపమే కారణమని స్పష్టీకరణ
- Supreme Court: విద్యార్థి నిరసనకారులకు ఊరట.. మైనర్లు, నేర చరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
- Parliament Monsoon Session 2026: నేటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఓం బిర్లా చొరవతో తొలగిన ప్రతిష్టంభన
- Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
ఈ కమిటీలో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర తల్లిదండ్రుల-ఉపాధ్యాయ సంఘం నుంచి తల్లిదండ్రుల ప్రతినిధి, పాఠశాల విద్య డైరెక్టర్, ప్రైవేట్ పాఠశాలలు, ప్రాథమిక విద్య ప్రతినిధులు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ జాయింట్ చీఫ్ ఇంజనీర్, పాఠశాల విద్యాశాఖ అధికారి ఉంటారు. తల్లిదండ్రులకు భారం కాకుండా ఈ కమిటీ ఫీజులను నియంత్రిస్తుంది. మొత్తానికి ఎన్నికల వేళ తల్లిదండ్రులకు ఇది భారీ ఊరట గానే చెప్పొచ్చు.
ఇది కూడా చదవండి: MK Stalin: ఆ పదవిని అవమానించారు.. గవర్నర్ రవిపై స్టాలిన్ ధ్వజం
తాజావార్తలు
-
Johnson & Johnson: వేల కోట్ల సెటిల్మెంట్కి రెడీ అయిన ప్రపంచ దిగ్గజ కంపెనీ.. అక్షరాల రూ.52 వేల కోట్లు ఇవ్వడానికి డీల్!
-
Allu Arjun: హేటర్స్కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్.. ఏం చెప్పాడు భయ్యా!
-
Christopher Nolan: సత్యజిత్ రేకు క్రిస్టోఫర్ నోలన్ నివాళి.. ‘పథేర్ పాంచాలి’ అబ్బురపరిచిందన్న ఆస్కార్ దర్శకుడు!
-
Raaka Movie Update: ‘రాకా’ ఎంట్రీకి రంగం సిద్ధం.. ప్రేక్షకులకు గూస్బంప్స్!
-
Prabhas-Fauji: ప్రభాస్ ఫ్యాన్స్కు పిచ్చెక్కించే న్యూస్.. ఈసారి పీక్స్లో..!
ట్రెండింగ్
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!