Sonia Gandhi: కరోనాతో ఈడీ విచారణకు హాజరుకాని సోనియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ హెరాల్డ్” కేసు విచారణ వేగంగా సాగడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా చికిత్స కొనసాగుతోంది. ఇవాళ ఈడీ విచారణ కు సోనియా గాంధీ హాజరుకాలేకపోయారు. వైద్యులు అనుమతిస్తేనే ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరవుతారు. మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈ రోజు (జూన్ 8) విచారణకు హాజరవ్వాలని సోనియా గాంధీకి నోటీసులు ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED).
సోనియా గాంధీకి కరోనా సోకడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ రోజు కాకుండా, విచారణకు ఈ.డి ని కొత్తగా వేరే తేదీ నివ్వాలని కోరినట్లు పార్టీ వర్గాల సమాచారం. జూన్ 2 వ తేదీన 75 ఏళ్ల సానియా గాంధీ కి “కరోనా” పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జూన్ 13 వ తేదీన ఈ.డి విచారణకు హాజరతున్నారు రాహుల్ గాంధీ. కక్ష సాధింపు, రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈడీ నోటీసులు జారీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది.
Also Read
- West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
- Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
అప్పుడప్పుడు “నేషనల్ హెరాల్డ్” కేసు ను లక్ష్యంగా చేసుకుని, నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని వేధించేందుకు ఈ.డి లాంటి దర్యాప్తు సంస్ధలను మోడి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు. 1942 లో “నేషనల్ హెరాల్డ్” పత్రిక ప్రారంభమైంది. డబ్బు అన్నదే లేకుండా “మనీ లాండరింగ్” జరిగినట్లు ఆరోపణలేమిటని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. “మనీ లాండరింగ్” జరిగినట్లు సాక్ష్యాలు లేవని వాదిస్తున్నారు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి.
Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు
తాజావార్తలు
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!