Pahalgam Terror Attack: నిన్ను చంపను.. వెళ్లి మోడీకి చెప్పు.. మహిళతో టెర్రరిస్ట్ సంభాషణ
- నిన్ను చంపను.. వెళ్లి మోడీకి చెప్పు
- పహిల్గామ్లో మహిళతో టెర్రరిస్ట్ సంభాషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘‘నిన్ను చంపను.. వెళ్లి మోడీ’’కి చెప్పు అంటూ కర్ణాటక మహిళతో ఉగ్రవాది సంభాషించాడు. కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆ వివాహిత విలవిలలాడిపోయింది. తన భర్త మృతదేహాన్ని విమానంలో శివమొగ్గకు తరలించాలని ప్రభుత్వాధికారులను వేడుకుంటోంది.
ఇది కూడా చదవండి: Pakistan: కశ్మీర్ ఉగ్రదాడిపై స్పందించిన పాక్ రక్షణ మంత్రి.. ఏమన్నారంటే?
Also Read
కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్-భార్య పల్లవి, కుమారుడితో కలిసి కాశ్మీర్లోని పహల్గామ్కు వెళ్లారు. కుటుంబ సభ్యులు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఇంతలోనే ముష్కరులు తుపాకులతో విరుచుకుపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని.. హిందువులను టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారని పల్లవి తెలిపింది. మహిళలు, పిల్లలను ఏమీ చేయలేదని.. పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని పేర్కొంది. దాడి జరిగినప్పుడు ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులే ఉన్నారని చెప్పింది.
ఇది కూడా చదవండి: Terror Attack: ఆర్మీ యూనిఫాంలో ఉగ్రవాదులు.. అసలైన భారత సైనికులను చూసి భయపడ్డ బాధితులు (వీడియో)
తన కళ్ల ముందే భర్తను చంపేశారని.. నా భర్తే లేనప్పుడు నేనెందుకు నన్ను కూడా చంపేయండి అని పల్లవి అడిగితే.. నిన్ను చంపను వెళ్లి ఈ విషయాన్ని మోడీకి చెప్పాలని ఉగ్రవాది అన్నట్టుగా పల్లవి తెలిపింది. దాడి జరగగానే స్థానికులు సహాయం చేసేందుకు వచ్చారని.. ముగ్గురు వ్యక్తులు తనను రక్షించారని చెప్పింది. తన భర్త మృతదేహాన్ని తరలించేందుకు విమానం ఏర్పాటు చేయాలని ఆమె కన్నీటి పర్యాంతం అయింది.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: 5 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్
తాజావార్తలు
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!