TATA vs Pakistan Economy: టాటా గ్రూప్ విలువ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కన్నా ఎక్కువ తెలుసా..?
- పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కన్నా టాటా గ్రూప్ విలువే ఎక్కువ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TATA vs Pakistan Economy: భారత పారిశ్రామిక దిగ్గజం, గొప్ప మానవతావాది, ఫిలాంత్రోపిస్ట్ రతన్ టాటా కన్నుమూశారు. 86 వయసులో ఆయన స్వర్గస్తులయ్యారు. అయితే, గుండు సూది నుంచి విమానం వరకు, ఉప్పు నుంచి ఆటోమోబైల్స్ వరకు టాటా వస్తువులు లేని ఇళ్లు భారతదేశంలో లేదంటే అతిశయోక్తి కాదు. అయితే, దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కన్నా టాటా గ్రూప్ మొత్తం విలువే ఎక్కువ.
Read Also: Donald Trump: ‘‘మోడీ అద్భుతమైన వ్యక్తి’’.. పాకిస్తాన్కి ధమ్కీ ఇచ్చిన విషయాన్ని చెప్పిన ట్రంప్..
Also Read
భారత్ కన్నా మేమేం తక్కువ కాదు అని విర్రవీగే పాకిస్తాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థ, మన దేశ టాటా గ్రూపు కన్నా దిగదుడుపే. టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 400 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. 2024 చివరి నాటికి పాక్ ఆర్థిక వ్యవస్థ విలువ 347 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో టాటా తన సంస్థని విస్తరించారు. 1868లో స్థాపించబడిన టాటా గ్రూప్ భారతదేశంలో పురాతన పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా ఉపాధిని కల్పిస్తుంది. ఒక్క టీసీఎస్ సంస్థలోనే 6,15,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!