Rahul Gandhi: నిరుద్యోగం, ద్రవ్యోల్భనంపై ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Questions PM Modi Over High Inflation, Unemployment: కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ను చేపడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ పాదయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు సంధించారు. ద్రవ్యోల్భనం 35 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎందుకు చేరింది..? నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి ఎందుకు చేరింది..? పరోటాలపై 18 శాతం జీఎస్టీ ఎందుకు విధిస్తున్నారు..? వ్యవసాయ ట్రాక్టర్ల పై 12 శాతం జీఎస్టీ ఎందుకు విధిస్తున్నారు.? అని ట్విట్టర్ వేదిక ప్రశ్నల వర్షం కురిపించారు. భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది.. ప్రధాన మోదీ, మిమ్మల్ని ఈ ప్రశ్నలు మరిన్ని అడుగుతారు..మీరే సమాధానం చెప్పాలి అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ.
Read Also: Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. డబుల్ బోనస్ బొనంజా
Also Read
- Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
- UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
బీజేపీ విభజన రాజకీయాలకు, దేశంలో ద్రవ్యోల్భనం, అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగానే భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. ఇప్పటికే ఈ యాత్ర తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ముగిసింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది.
రాహుల్ గాంధీ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన భాగానే వస్తోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అయింది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుంది. మొత్తంగా 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. చివరగా జమ్మూ కాశ్మీర్ లో భారత్ జోడో యాత్ర ముగుస్తుంది.
Why is inflation at a 35-year HIGH?
Why is unemployment at a 45-year HIGH?
Why are ‘Parathas’ being taxed at 18% GST?
Why are farm tractors being taxed at 12% GST?#BharatJodoYatra will keep asking you these questions and more, Prime Minister.
You will have to answer. pic.twitter.com/jj9HxeN0N7
— Rahul Gandhi (@RahulGandhi) October 14, 2022
తాజావార్తలు
-
Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!