Putin: భారత్తో దోస్తీ, యూరప్కు వార్నింగ్.. పుతిన్ సంచలన వ్యాఖ్యలు..
- భారత దిగుమతులపై మోడీతో చర్చిస్తా..
- యూరప్ యుద్ధం కోరుకుంటే మేం సిద్ధం..
- భారత్ పర్యటన ముందు పుతిన్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్లో పర్యటించబోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో ‘‘దోస్తీ’’ గురించి మాట్లాడుతూనే, యూరప్ దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్ దిగుమతులను పెంచడం గురించి ప్రధాని నరేంద్రమోడీతో చర్చిస్తానని పుతిన్ చెప్పారు. భారత్, చైనాతో సహా కీలక భాగస్వాములతో రష్యా ఆర్థిక సంబంధాలు మరింత పెంచుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. VTB ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Tesla: భారత్లో ‘‘టెస్లా’’కు అంత ఈజీ కాదు, షాక్ ఇస్తున్న అమ్మకాలు..
Also Read
- Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
‘‘నేను, ప్రధాని మోడీ రాబోయే పర్యటనలో భారతీయ దిగుమతుల గురించి చర్చిస్తాము, గత మూడేళ్లలో భారత్, చైనా రెండింటితో ద్వైపాక్షిక వాణిజ్యం బాగా పెరిగింది’’ అని పుతిన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో వెస్ట్రన్ దేశాలు పుతిన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. యూరోపియన్ దేశాలు దౌత్యాన్ని విడిచిపెట్టాయని ఆరోపించారు. ‘‘యూరప్ యుద్ధం చేయాలనునకుంటే, మేము సిద్ధంగా ఉన్నాము’’ అని ఆయన అన్నారు. యూరోపియన్లకు శాంతియుత ఎజెండా లేదని, వారు యుద్ధం వైపు ఉన్నారని మండిపడ్డారు.
ఇతరులపై ఒత్తిడి తీసుకురావడానికి తమ గుత్తాధిపత్య స్థానాన్ని ఉపయోగించే దేశాల వల్ల ప్రపంచం అల్లకల్లోలంగా ఉందని రష్యా అధ్యక్షుడు అన్నారు. పాశ్యాత్య దేశాలు తమకు పోటీ ఉండకూడదని అనుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. వారు విఫలమవుతూనే ఉంటారని, రష్యా తన జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా స్వతంత్ర ఆర్థిక మార్గాన్ని అనుసరిస్తుందని పుతిన్ పునరుద్ఘాటించారు. మా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, సార్వభౌమ ఆర్థిక విధానాన్ని అనుసరిస్తూనే ఉంటామని పుతిన్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!