PM Narendra Modi: కేసుల పరిష్కారానికి కొత్త విధానం.. వర్చువల్ కోర్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi-All India District Legal Service Authorities meet: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఎంత ముఖ్యమో..ఈజ్ ఆఫ్ జస్టిస్ కూడా అంతే ముఖ్యమని ప్రధాని నరేంద్రమోదీ ఆల్ ఇండియా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ మీటింగ్ తొలి కార్యక్రమంలో అన్నారు. ఏ సమాజానికైనా న్యాయవ్యవస్థ అవసరం.. అదే విధంగా న్యాయం అందించడం కూడా ముఖ్యమే అని ఆయన అన్నారు. న్యాయ సహాయం కోసం ఎదురుచూస్తున్న అండర్ ట్రైయల్ ఖైదీల విడుదలను వేగవంతం చేయాలని న్యాయమూర్తులను ఆయన కోరారు. ఇందుకోసం న్యాయమూర్తులు తమ కార్యాలయాలను జిల్లా స్థాయి అండర్ ట్రయర్ రివ్యూ కమిటీలుగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. జల్లా న్యాయ సేవల అధికారులు అండర్ ట్రయల్ న్యాయ సహాయం అందించే బాధ్యతలు తీసుకోవచ్చని ఆయన అన్నారు.
గత ఎనిమిదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం దేశంలోని న్యాయపరమైన మౌళిక సదుపాయాలను మెరుగుపరచడానికి వేగంగా పనిచేస్తుందని ప్రధాని చెప్పుకొచ్చారు. ఈ-కోర్టుల మిషన్ కింద ఇండియాలో వర్చువల్ కోర్టులు ప్రారంభం అవుతున్నాయిని ఆయన అన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల వంతటి నేరాల కోసం 24 గంటలు కోర్టులు పనిచేయడం ప్రారంభించాయని అన్నాను.
Also Read
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
ఈ సమావేశంలో పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ప్రపంచం యువతలో 1/5 వంతు భారత్ లో నివసిస్తున్నారని.. నిజమైన బలం యువతలోనే ఉందని అన్నారు. అయితే నైపుణ్యం కలిగిన కార్మికులు మన శ్రామిక శక్తిలో కేవలం 3 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. మన దేశ నైపుణ్య శక్తిని మనం ఉపయోగించుకోవాలని సూచించారు. న్యాయం పొందడం అనేది సామాజిక విముక్తికి ఓ సాధనం అని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లా జ్యుడిషియల్ అధికారులే ప్రజలకు మొదటి పరిచయస్తులని.. జిల్లా న్యాయవ్యవస్థపై ప్రజలకు అందించే సహాయసహకారాలపైనే ప్రజాభిప్రాయం ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.న్యాయాన్ని ప్రజల గడపకు చేర్చేలా న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!