Vande Bharat trains: నేడు మరో రెండు వందేభారత్ ట్రైన్స్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat trains: దేశంలో వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. భారత రైల్వేకు ఆధునిక హంగులు తీసుకురావడంతో పాటు రైళ్ల వేగాన్ని పెంచేందుకు వందే భారత్ రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 8 వందే భారత్ రైళ్లు పలు మార్గాల్లో ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ రోజు(శుక్రవారం) మరో రెండు వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.
READ ALSO: Accident at Tummalur Gate: షిఫ్ట్ కారును ఢీ కొట్టిన డీసీఎం.. నలుగు మృతి
Also Read
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
ముంబై-షోలాపూర్, ముంబై- షిర్డీ మార్గాల్లో ఈ కొత్త రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. ముంబై-షోలాపూర్ వందే భారత్ ట్రైన్ 9వది కాగా, ముంబై-షిర్డీ వందేభారత్ ట్రైన్ 10వది. ఈ మార్గాల్లో ప్రయాణికులకు మరింతగా కనెక్టివిటీ పెరగనుంది. షోలాపూర్ లోని సిద్ధేశ్వర్, అక్కల్ కోట్, తుల్జాపూర్, పంధర్ పూర్, పూణే సమీపంలోని అలండి వంటి పుణ్యక్షేత్రాలకు భక్తులు వెళ్లడానికి మెరుగైన సదుపాయం ఏర్పడనుంది. వందేభారత్ ట్రైన్ ద్వారా ముంబై-షిరిడీల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. షిరిడీతో పాటు శని సింగనాపూర్ పుణ్యక్షేత్రాలను సందర్శించడాన్ని సులభతరం చేస్తుంది.
వీటితో పాటు ముంబై మరోల్ లో అల్జామియా-తుస్-సైఫియా (ది సైఫీ అకాడమీ) కొత్త క్యాంపస్ను కూడా మోదీ ప్రారంభించనున్నారు. అల్జామియా-తుస్-సైఫియా దావూదీ బోహ్రా కమ్యూనిటీ యొక్క ప్రధాన విద్యా సంస్థ. రెండు రైళ్లను జెండా ఊపి ప్రారంభించడానికి ప్రధాని మోదీ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్కు వెళ్లనున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో మరోల్ కార్యక్రమానికి వెళ్లనున్నారు.
తాజావార్తలు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!