Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Pm Modi To Flag Off Two Vande Bharat Trains In Mumbai Today

Vande Bharat trains: నేడు మరో రెండు వందేభారత్ ట్రైన్స్‌ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Published Date :February 10, 2023 , 9:11 am
By BV Reddy
Vande Bharat trains: నేడు మరో రెండు వందేభారత్ ట్రైన్స్‌ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vande Bharat trains: దేశంలో వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. భారత రైల్వేకు ఆధునిక హంగులు తీసుకురావడంతో పాటు రైళ్ల వేగాన్ని పెంచేందుకు వందే భారత్ రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే 8 వందే భారత్ రైళ్లు పలు మార్గాల్లో ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ రోజు(శుక్రవారం) మరో రెండు వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.

READ ALSO: Accident at Tummalur Gate: షిఫ్ట్ కారును ఢీ కొట్టిన డీసీఎం.. నలుగు మృతి

ముంబై-షోలాపూర్, ముంబై- షిర్డీ మార్గాల్లో ఈ కొత్త రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. ముంబై-షోలాపూర్ వందే భారత్ ట్రైన్ 9వది కాగా, ముంబై-షిర్డీ వందేభారత్ ట్రైన్ 10వది. ఈ మార్గాల్లో ప్రయాణికులకు మరింతగా కనెక్టివిటీ పెరగనుంది. షోలాపూర్ లోని సిద్ధేశ్వర్, అక్కల్ కోట్, తుల్జాపూర్, పంధర్ పూర్, పూణే సమీపంలోని అలండి వంటి పుణ్యక్షేత్రాలకు భక్తులు వెళ్లడానికి మెరుగైన సదుపాయం ఏర్పడనుంది. వందేభారత్ ట్రైన్ ద్వారా ముంబై-షిరిడీల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. షిరిడీతో పాటు శని సింగనాపూర్ పుణ్యక్షేత్రాలను సందర్శించడాన్ని సులభతరం చేస్తుంది.

వీటితో పాటు ముంబై మరోల్ లో అల్జామియా-తుస్-సైఫియా (ది సైఫీ అకాడమీ) కొత్త క్యాంపస్‌ను కూడా మోదీ ప్రారంభించనున్నారు. అల్జామియా-తుస్-సైఫియా దావూదీ బోహ్రా కమ్యూనిటీ యొక్క ప్రధాన విద్యా సంస్థ. రెండు రైళ్లను జెండా ఊపి ప్రారంభించడానికి ప్రధాని మోదీ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు వెళ్లనున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో మరోల్ కార్యక్రమానికి వెళ్లనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Indian Railways
  • Maharashtra
  • PM Narendra Modi
  • Vande Bharat Train

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions