PM Modi: వరస ఉగ్రదాడులపై ప్రధాని నేతృత్వంలో హై లెవల్ మీటింగ్..
- జమ్మూలో వరసగా ఉగ్రదాడులు..
- ప్రధాని నేతృత్వంలో హై లెవల్ మీటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: జమ్మూ కాశ్మీర్లో గత నెల రోజుల నుంచి వరసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం జరిగిన దోడా ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు మరణించారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న వరస ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అత్యున్నత భద్రతా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read Also: MLC Jeevan Reddy: నీ రాజీనామా పత్రం ఎక్కడ..? హరీష్ రావు కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్న..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఇటీవల దోడాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు మరణించారు. ఈ రోజు జరుగుతున్న మీటింగ్కి ముందు మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. దోడా ప్రాంతంలో ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి భద్రతా బలగాలు భారీ ఎత్తున ఆపరేషన్ చేపట్టాయి.
ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేపట్టి రోజు ఉగ్రవాదులు రియాసి జిల్లాలో భారీ దాడికి పాల్పడ్డారు. శివ్ ఖోరా నుంచి కత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఆ తర్వాత కథువా, దోడా ప్రాంతాల్లో వరసగా ఉగ్రఘటనలు చోటు చేసుకున్నాయి. కాశ్మీర్ లోయ ప్రాంతం ప్రస్తుతం ప్రశాంతంగా ఉండగా, గత కొన్నేళ్లుగా ఉగ్రవాదం లేని జమ్మూ ప్రాంతంలో వరసగా ఉగ్రదాడులు జరుగుతుండటం కలవరపరుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!