PM Modi: వరస ఉగ్రదాడులపై ప్రధాని నేతృత్వంలో హై లెవల్ మీటింగ్..
- జమ్మూలో వరసగా ఉగ్రదాడులు..
- ప్రధాని నేతృత్వంలో హై లెవల్ మీటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: జమ్మూ కాశ్మీర్లో గత నెల రోజుల నుంచి వరసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం జరిగిన దోడా ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు మరణించారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న వరస ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అత్యున్నత భద్రతా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read Also: MLC Jeevan Reddy: నీ రాజీనామా పత్రం ఎక్కడ..? హరీష్ రావు కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్న..
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ఇటీవల దోడాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు మరణించారు. ఈ రోజు జరుగుతున్న మీటింగ్కి ముందు మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. దోడా ప్రాంతంలో ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి భద్రతా బలగాలు భారీ ఎత్తున ఆపరేషన్ చేపట్టాయి.
ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేపట్టి రోజు ఉగ్రవాదులు రియాసి జిల్లాలో భారీ దాడికి పాల్పడ్డారు. శివ్ ఖోరా నుంచి కత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఆ తర్వాత కథువా, దోడా ప్రాంతాల్లో వరసగా ఉగ్రఘటనలు చోటు చేసుకున్నాయి. కాశ్మీర్ లోయ ప్రాంతం ప్రస్తుతం ప్రశాంతంగా ఉండగా, గత కొన్నేళ్లుగా ఉగ్రవాదం లేని జమ్మూ ప్రాంతంలో వరసగా ఉగ్రదాడులు జరుగుతుండటం కలవరపరుస్తోంది.
తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?