Lalu Prasad Yadav: వేపపుల్లలో ఇండియా, భారత్ల మధ్య తేడాను వివరించిన లాలూ.. ఓల్డ్ వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lalu Prasad Yadav: ప్రస్తుతం దేశంలో భారత్ వర్సెస్ ఇండియాగా వ్యవహారం నడుస్తోంది. కేంద్రం ఇండియా పేరును భారత్ గా మారుస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జీ20 సమావేశాల్లో దేశాధినేతలకు విందు ఇచ్చే ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా వ్యవహరించడం, ఇదే విధంగా ప్రధాని ఇండోనేషియా పర్యటనకు సంబంధించిన నోట్ లో కూడా ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ బదులుగా ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’గా వ్యవహరించడం ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తోంది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ఇదిలా ఉండగా కొన్నేళ్ల క్రితం రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్, ఇండియాకు మధ్య వ్యత్యాసాన్ని వివరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేప పుల్లలో పళ్లు తోముకుంటూ లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. ఢిల్లీలో వేప పుల్లలు దొరుకుతాయా..? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించినప్పుడు ఢిల్లీ ఇండియా కిందకు వస్తుందని, పాట్నా భారత్ కిందకు వస్తుందని, పళ్లు తోముకునేందుకు వేపపుల్లలు భారత్ లో సులువుగా దొరుకుతాయని ఆయన చెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు.
సెప్టెంబర్ 18-22 మధ్య జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా పేరు భారత్ గా మారుస్తూ బిల్లు పెట్టవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనైతే రాలేదు. కానీ ఈ పేరు మార్పుపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమి అని పేరు పెట్టుకోవడం వల్లే బీజేపీ భయపడి దేశం పేరు భారత్ గా మార్చాలని చూస్తోందని విమర్శలు గుప్పిస్తున్నాయి.
https://twitter.com/mjavinod/status/1699152248914542632
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..