NPS: ఉద్యోగులకు 45 శాతం పెన్షన్.. కేంద్రం క్లారిటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తుంది.. తాజాగా మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఉద్యోగుల కు అధిక పెన్షన్ వచ్చేలా నిర్ణయం తీసుకోబోతోందని రాయిటర్స్ కథనం ప్రచూరించిన విషయం తెలిసిందే. ఉద్యోగులు తాము చివరగా అందుకున్న వేతనంలో 45 శాతం వరకు పెన్షన్ ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో దీనిపైనే అనేక చర్చలు జరుగుతున్నాయి. నేషనల్ పెన్షన్ స్కీమ్లో మార్పులు చేసిన అధిక పెన్షన్ అందించనున్నారనే వార్తలపై తాజాగా కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది.. ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది..
ఈ స్కీమ్ గురించి ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలిపింది.. ఇంకా ఎలాంటి నిర్ధరాణలకు రాలేద ని ట్విట్టర్ ద్వారా కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద ఉద్యోగుల కోసం ప్రభుత్వం నిర్దిష్ట శాతం పెన్షన్ను ప్రతిపాదించబోతోందన్న వార్తల్లో నిజం లేదని, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకో లేదని స్పష్టం చేసింది. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సెషన్లో లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన కు అనుగుణంగా ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది.. అయితే వాటా దారులకు సంప్రదించే ప్రక్రియలో ఉంది. కమిటీ ఇంకా ఎలాంటి నిర్ధారణలకు రాలేదని ట్విట్టర్లో స్వయంగా పేర్కొంది..
Also Read
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
ఇది ఇలా ఉండగా.. ఉద్యోగులు, ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ఇస్తున్నప్పటికీ, ఉద్యోగులు వారి చివరి వేతనంలో 40 నుంచి 45 శాతం పింఛన్ పొందుతారని పేర్కొంది. ఎన్పీఎస్ ప్రకారం ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనం లో 10 శాతం, ప్రభుత్వం 14 శాతం చొప్పున ఈ స్కీమ్లో జమ చేయాలి. చివరికి చెల్లింపు అనేది ఆ కార్పస్పై మార్కెట్ రిటర్న్స్పై ఆధారపడి ఉంటుంది. అయితే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ లో ఒక ఉద్యోగి చివరగా డ్రా చేసిన వేతనంలో 50 శాతం స్థిరమైన పెన్షన్ లభిస్తుంది.. త్వరలోనే ఈ విషయం పై మరో ప్రకటన వెలువడనుందని సమాచారం..
తాజావార్తలు
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!