Congress: ఎవరూ భయపడొద్దు.. అమేథీ, రాయ్బరేలీపై 24 గంటల్లో నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది కాంగ్రెస్ పార్టీ రాయ్బరేలీ, అమేథీ స్థానాలపై నాన్చుతూనే ఉంది. మరోవైపు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే, త్వరలోనే దీనిపై స్పష్టత ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. 24 గంటల్లో నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) అధికారాన్ని ఖర్గేకి ఇచ్చిందిన పార్టీ నేత జైరాం రమేష్ తెలిపారు. ఎవరూ భయపడొద్దని, ఎవరూ పారిపోవడం లేదని ఆయన అన్నారు.
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాలకు సంబంధించి మంగళవారం విడుదల చేసిన తాజా లోక్సభ ఎన్నికల జాబితాలో అభ్యర్థులను పేర్కొనకుండా కాంగ్రెస్ సస్పెన్స్ను కొనసాగిస్తోంది. 2019లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ పరాజయం పాలయ్యారు. అయితే, ఈ సారి మళ్లీ అతను అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐదో దశలో మే 20న ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
మరోవైపు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్, ప్రియాంకా ఎవరు పోటీ చేసిన ఓడిపోతారని ఆమె చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 80 ఎంపీ స్థానాలు ఉండగా.. సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 63 స్థానాల్లో సమాజ్ వాదీ, ఇతర ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!