Vande Mataram Row: వందేమాతరం గీతాన్ని నేను పాడలేను.. సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- వందేమాతరంపై సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ సంచలన వ్యాఖ్యలు..
- బీజేపీ అంటే భారత్ జలావ్ పార్టీ.. అది భారతదేశాన్ని నాశనం చేసే పార్టీ..
- బీజేపీ అధికారంలో ఉండటానికి ముస్లింలను అణచివేయడానికి ప్లాన్ వేస్తుంది: అబూ అజ్మీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Mataram Row: సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. వందేమాతరం పాడమని నన్ను ఎవరూ బలవంతం చేయలేరు అన్నారు. బీజేపీ అంటే భారత్ జలావ్ పార్టీ.. అది భారతదేశాన్ని నాశనం చేసే పార్టీ అని ఆరోపించారు. వారు మతపరమైన రాజకీయాలు చేస్తారు, ప్రజలను విభజిస్తారు, ప్రజల్లో ద్వేషాన్ని వ్యాపింపజేస్తారని తెలిపారు. అధికారంలో ఉండటానికి ముస్లింలను అణచివేయడానికి ఎల్లప్పుడూ ప్రణాళికలు వేస్తారని చెప్పారు. ముస్లిం, హిందూ, పాకిస్తాన్, భారత్ అనే అంశాలను కథనం నుంచి తీసేస్తే బీజేపీ సున్నా అని అబూ అసిమ్ వ్యాఖ్యానించారు.
Read Also: East Godavari : వీరవల్లి టోల్ ప్లాజా వద్ద 8 టన్నుల పీడీఎస్ బియ్యం స్వాధీనం !
Also Read
- Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
- Vivek Agarwal's Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
ఇక, ఒక ముస్లిం అల్లాను మాత్రమే ప్రార్థిస్తాడు.. కానీ చాలా మంది ముస్లింలు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ లాగా భూమిని పూజిస్తారు అని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అసిమ్ తెలిపారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో పూర్తి వెర్షన్ వందేమాతరం పాడాలనే ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పాఠశాలలు ‘వందేమాతరం’ యొక్క మొదటి రెండు చరణాలను మాత్రమే పాడుతున్నాయి.. ఇక, వందేమాతరం పాడమని నన్ను ఎవరూ బలవంతం చేయలేరు.. ఎందుకంటే, నేను వందేమాతరం గీతాన్ని పాడలేను అని స్పష్టం చేశారు. ఇక, మత విశ్వాసాలు వ్యక్తులలో మారుతూ ఉంటాయి.. కాబట్టి వందేమాతరం గీతాన్ని పారాయణను తప్పనిసరి చేయడం సముచితం కాదన్నారు. అలాగే, ఇస్లాం ఒకరి తల్లిని గౌరవించడానికి ప్రాముఖ్యత ఇస్తుంది, కానీ ఆమె ముందు సాష్టాంగ నమస్కారం చేయడానికి అనుమతించదని ఎమ్మెల్యే అబూ అసిమ్ అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
-
Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!