NTV Telugu Site icon

Exit Polls: రాజస్థాన్‌లో కమలం.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో నువ్వా నేనా..?

Exit Polls

Exit Polls

Exit Polls: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా, రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. రాజస్థాన్ బీజేపీ, కాంగ్రెస్ మధ్య నెక్ టూ నెక్ పోరు నెలకొనగా.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో హస్తం హవా ఉంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది.

మధ్యప్రదేశ్ విషయానికి వస్తే గత దశాబ్ధకాలం నుంచి అక్కడి బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరు నెలకొంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ఈ రెండు పార్టీ మధ్యే ప్రధాన పోటీ ఉంది. అయితే తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.

పీపుల్స్ పల్స్-డాటా లోక్ సర్వే:

మధ్యప్రదేశ్-230 స్థానాలు

కాంగ్రెస్‌ 117 – 139,
బీజేపీ 91-113

ఛత్తీస్‌గఢ్: 90

కాంగ్రెస్‌ 54-64,
బీజేపీ 29-39
బీఎస్పీ 0-2 స్థానాలు

రాజస్థాన్: 200

బీజేపీ 95-115,
కాంగ్రెస్‌ 73-95,
సీపీఐఎం 1-3,
ఆర్‌ఎల్పీ & ఆర్‌ఎస్పీ 2-6,
ఇతరులు 5-12
———————–
ఇండియా టుడే:

ఛత్తీస్‌గఢ్: 90

బీజేపీ: 36-46
కాంగ్రెస్: 40-50

మధ్యప్రదేశ్: 230

బీజేపీ: 106-116
కాంగ్రెస్: 111-121

————————-

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్:

మధ్యప్రదేశ్: 230
బీజేపీ: 100-123
కాంగ్రెస్: 102-125

రాజస్థాన్: 119
బీజేపీ: 100-122
కాంగ్రెస్: 62-85

ఛత్తీస్‌గఢ్: 90
బీజేపీ: 34-45
కాంగ్రెస్: 42-53

తెలంగాణ: 119
బీఆర్ఎస్: 40-55
కాంగ్రెస్: 48-64
బీజేపీ: 7-13
ఎంఐఎం: 4-7
——————–

రిపబ్లిక్ టీవీ-మాట్రిజ్

మధ్యప్రదేశ్: 230
బీజేపీ: 118-130
కాంగ్రెస్: 97-107