Mumbai: సముద్ర తీరానికి చేరుకున్న అనుమానాస్పద కంటైనర్లు..
- ముంబైలోని సముద్ర తీరంలో అనుమానాస్పదంగా మూడు కంటైనర్లు
- తీర ప్రాంత ప్రజలను అలెర్ట్ చేసి.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అధికారులు
- అప్రమత్తమైన అధికారులు .. వాటిపైఎంక్వైరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని సముద్ర తీరంలో అనుమానాస్పదంగా మూడు కంటైనర్లు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు .. వాటిపైఎంక్వైరీ ప్రారంభించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పాల్ఘర జిల్లా సత్పతి, షిర్గావ్ బీచ్ ల్లో అనుమానం కలిగించే విధంగా మూడు కంటైనర్లు సముద్రంలో కొట్టుకుని వచ్చాయి. దీంతో కోస్టు గార్డ్ సిబ్బంది అక్కడి చేరుకున్నారు. అనంతరం అవి ఎక్కడి నుంచి వచ్చాయో.. ఎలా వచ్చాయో.. అందులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తీర ప్రాంత ప్రజలను అలెర్ట్ చేసి.. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Also Read
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
సముద్రంలో అధిక ఆటుపోట్లు ఉండడంతో ప్రస్తుతం కంటైనర్లను తెరవడం కష్టంగా మారిందని.. ఓ కంటైనర్ పాక్షికంగా మునిగిందని అధికారులు వెల్లడించారు. అగస్టు నెలలో ఓ కార్గో షిప్ నుంచి దాదాపు 48 కంటెయినర్లు సముద్రంలో జారి పడ్డాయని.. ప్రస్తుతం అవే ఇక్కడి వరకు కొట్టుకుని వచ్చి ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సముద్ర తీర ప్రాంతంలో అనుమానాస్పద వస్తువులు, కంటైనర్లు కనిపిస్తే వాటిని ముట్టుకోవద్దని.. మత్స్యకారులు, తీర ప్రాంతాల్లోని గ్రామస్థులకు సూచించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!