Tahawwur Rana: తహవూర్ రాణా టార్గెట్లో కుంభమేళా, పుష్కర్ మేళా..
- ముంబై దాడుల ఉగ్రవాది తహవూర్ రాణా కేసులో సంచలన విషయాలు..
- కుంభమేళా, పుష్కర్ మేళాని టార్గెట్ చేసిన రాణా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tahawwur Rana: మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది తహవూర్ రాణాని అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ఇతను కీలక ఉగ్రవాదిగా ఉన్నారు. పాకిస్తానీ కెనెడియన్ అయిన రాణా భారత్కి అప్పగింతను తప్పించుకోవడానికి అమెరికాలోని న్యాయ సదుపాయాలను దాదాపుగా ఉపయోగించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. అక్కడి న్యాయస్థానాలు రాణానికి ఇండియాకు అప్పగించాలని స్పష్టం చేయడంతో, భారత అధికారులు అతడిని ఇండియాకు గురువారం తీసుకువచ్చారు. ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రాణానికి విచారించనున్నాయి.
ఇదిలా ఉంటే, రాణా విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26/11 ముంబై ఉగ్రదాడులకు ముందు ప్రధాన మతపరమైన కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత రక్షణ దళాలకు చెందిన అధికారులు ఉండే ముంబైలోని జల్ వాయు విహార్ కూడా ఇతడి టార్గెట్లో ఉంది.
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
Read Also: YS Jagan: కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తాం.. జగన్ 2.O మీరు కోరుకున్న విధంగా ఉంటుంది..!
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ లోక్నాథ్ బెహెరా మాట్లాడుతూ.. తహవూర్ రాణా హరిద్వార్లో జరిగే కుంభమేళాని లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు రూపొందించాడని, రాజస్థాన్లోని పుష్కర్ మేళాలో నిఘా నిర్వహించడాని వెల్లడించాడు. ఇంతే కాకుండా భారతదేశంలోని కొచ్చిన్లపై కూడా కుట్రకు పాల్పడినట్లు వెల్లడైంది. కొచ్చిన్లోని నావల్ కమాండ్, షిప్ యార్డ్ వంటి కీలకమైన వాటిపై రెక్కీ నిర్వహించడానికి స్థానిక వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకోవాలని భావించాడని తెలిసింది.
జర్నలిస్ట్ సందీప్ ఉన్నితాన్ మాట్లాడుతూ. ముంబైలోని జల్ వాయు విహార్ కూడా రాణా లక్ష్యాల్లో ఉందని చెప్పారు. ఈ ప్రాంతంలో వైమానికి, నేవీ మాజీ సైనికులు నివాసం ఉంటారు. 1971 ఇండియా పాక్ యుద్ధానికి ప్రతీకార చర్యగా సైనికులు నివసించే జల్ వాయు విహార్పై దాడికి చేయాలని మరో ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి రాణా చెప్పినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్వరల్డ్ యాంథమ్గా నిలిచిన ‘కల్లు మామ’ పాట
-
Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
-
Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
-
UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఇక ఛార్జీలు?.. కేంద్రం పరిశీలిస్తున్న కొత్త ప్రతిపాదన పూర్తి వివరాలు..!
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?