Mumbai Metro: ముంబై మెట్రో సరికొత్త రికార్డు.. దేంట్లో అంటే..!
- ముంబై మెట్రో సరికొత్త రికార్డు
- మంగళవారం ఒక్కరోజే 5లక్షలకుపైగా జర్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక రాజధాని ముంబైలో మెట్రో రైలు సరికొత్త రికార్డు నమోదు చేసింది. మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైన 10 ఏళ్ల తర్వాత ఈ రికార్డు నమోదు చేసింది. మంగళవారం ఒక్కరోజే 5,00,385 మంది ప్రయాణికులతో రికార్డు సృష్టించింది. ఘట్కోపర్-అంధేరి-వెర్సోవా మార్గంలో కార్యకలాపాలు ప్రారంభమైన పదేళ్ల తర్వాత ఈ చరిత్ర సృష్టించింది. ఒక్క రోజులోనే 5 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకువెళ్లిన రికార్డును సాధించింది. ఆగస్టు 13, 2024న ముంబై మెట్రో వన్లో 5,00,385 మంది ప్రయాణికులు ప్రయాణించారని అధికారులు వెల్లడించారు. కోవిడ్కు ముందు ఉన్న ప్రయాణికుల సంఖ్యను అధిగమించిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Karnataka: సిద్ధరామయ్య సర్కార్ సంచలన నిర్ణయం.. ఎస్బీఐ, పీఎన్బీ లావాదేవీలు నిలిపివేత
Also Read
- KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
జనవరి 8 నుండి 16 జనవరి 2019 వరకు 9 రోజుల పాటు సమ్మె కారణంగా బస్సులు నిలిచిపోయాయి. అప్పుడు ఒకరోజు 5 లక్షల దాటిందని.. ఇప్పుడు ఆ సంఖ్యను అధిగమించిందని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత ఇంత మంది ప్రయాణించడం ఇదే తొలిసారి అని మెట్రో సంస్థ తెలిపింది. ముంబై మెట్రో వన్లో ప్రస్తుతం 430 ట్రిప్పులను నడుపుతోంది. పీక్ అవర్స్లో 3.5 నిమిషాల సర్వీస్ ఫ్రీక్వెన్సీ మరియు ఆఫ్-పీక్ అవర్స్లో 7 నిమిషాలకు సర్వీస్ నడుస్తోంది. ముంబై మెట్రో వన్ను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మద్దతుతో మెట్రో వన్ ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.
ఇది కూడా చదవండి: Abhishek Manu Singhvi : తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ
తాజావార్తలు
-
Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
-
Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
-
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..