Mumbai Metro: ముంబై మెట్రో సరికొత్త రికార్డు.. దేంట్లో అంటే..!
- ముంబై మెట్రో సరికొత్త రికార్డు
- మంగళవారం ఒక్కరోజే 5లక్షలకుపైగా జర్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక రాజధాని ముంబైలో మెట్రో రైలు సరికొత్త రికార్డు నమోదు చేసింది. మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైన 10 ఏళ్ల తర్వాత ఈ రికార్డు నమోదు చేసింది. మంగళవారం ఒక్కరోజే 5,00,385 మంది ప్రయాణికులతో రికార్డు సృష్టించింది. ఘట్కోపర్-అంధేరి-వెర్సోవా మార్గంలో కార్యకలాపాలు ప్రారంభమైన పదేళ్ల తర్వాత ఈ చరిత్ర సృష్టించింది. ఒక్క రోజులోనే 5 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకువెళ్లిన రికార్డును సాధించింది. ఆగస్టు 13, 2024న ముంబై మెట్రో వన్లో 5,00,385 మంది ప్రయాణికులు ప్రయాణించారని అధికారులు వెల్లడించారు. కోవిడ్కు ముందు ఉన్న ప్రయాణికుల సంఖ్యను అధిగమించిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Karnataka: సిద్ధరామయ్య సర్కార్ సంచలన నిర్ణయం.. ఎస్బీఐ, పీఎన్బీ లావాదేవీలు నిలిపివేత
Also Read
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
- Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
జనవరి 8 నుండి 16 జనవరి 2019 వరకు 9 రోజుల పాటు సమ్మె కారణంగా బస్సులు నిలిచిపోయాయి. అప్పుడు ఒకరోజు 5 లక్షల దాటిందని.. ఇప్పుడు ఆ సంఖ్యను అధిగమించిందని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత ఇంత మంది ప్రయాణించడం ఇదే తొలిసారి అని మెట్రో సంస్థ తెలిపింది. ముంబై మెట్రో వన్లో ప్రస్తుతం 430 ట్రిప్పులను నడుపుతోంది. పీక్ అవర్స్లో 3.5 నిమిషాల సర్వీస్ ఫ్రీక్వెన్సీ మరియు ఆఫ్-పీక్ అవర్స్లో 7 నిమిషాలకు సర్వీస్ నడుస్తోంది. ముంబై మెట్రో వన్ను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మద్దతుతో మెట్రో వన్ ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.
ఇది కూడా చదవండి: Abhishek Manu Singhvi : తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ
తాజావార్తలు
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!