PM Modi: ఒలింపిక్స్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మోడీ
- ఒలింపిక్స్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన మోడీ
- ఫొటోలను ఎక్స్లో పోస్టు చేసిన ప్రధాని
- 140 కోట్ల భారతీయుల కల నెరవేర్చాలని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ నుంచి ఒలింపిక్స్ క్రీడల కోసం పారిస్ వెళ్తున్న క్రీడాకారులకు ప్రధాని మోడీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఢిల్లీలో ప్రధాని మోడీని క్రీడాకారులు కలిశారు. ప్రధానితో గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ ఫొటోల్లో పీటీ ఉష, గోపీచంద్, కోచ్లు, క్రీడాకారులు ఉన్నారు. వారితో దిగిన ఫొటోలను ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
Also Read
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు

అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేసి భారతదేశాన్ని గర్వించేలా చేస్తారని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. క్రీడాకారుల విజయం 140 మంది భారతీయులకు ఆశాజనకంగా ఉంటుందని తెలిపారు. పారిస్కు వెళ్తున్న బృందంతో ఫొటోలు దిగి వారిని ఉత్తేజ పరిచారు.

2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడలకు పారిస్ ప్రధాన ఆతిథ్య నగరం కాగా.. ఫ్రాన్సులో మరో 16 నగరాలు, ఫ్రెంచ్ ఓవర్సీస్ భూభాగంలో ఒకటైన తహితీలు ఉప ఆతిథ్య నగరాలుగా ఉన్నాయి.

2017 సెప్టెంబరు 13న పెరూలోని లిమాలో జరిగిన 131వ సెషన్లో పారిస్కు ఆతిథ్య హక్కు లభించింది. పారిస్, లాస్ ఏంజిల్స్ నగరాలకు ప్రాధాన్యత లభించింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ రెండు నగరాలకు ఏకకాలంలో 2024, 2028 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను ప్రదానం చేసింది. ఈ ఒలింపిక్ పోటీల్లో కొత్తగా బ్రేక్ డ్యాన్స్ ఆట చేరనుంది. IOC ప్రెసిడెంట్ థామస్ బాచ్ అధ్యక్షతన జరిగే చివరి ఒలింపిక్ క్రీడలు ఇవే.
Interacted with our contingent heading to Paris for the @Olympics. I am confident our athletes will give their best and make India proud. Their life journeys and success give hope to 140 crore Indians. pic.twitter.com/OOoipJpfUb
— Narendra Modi (@narendramodi) July 4, 2024
है हम तैयार💪
आज आदरणीय प्रधानमंत्री @NarendraModi जी ने पेरिस ओलंपिक जाने वाले खिलाड़ियों के साथ संवाद किया उनका हौसला बढ़ाया और शुभकामनाएं दी।
हमारे खिलाड़ी देश का नाम रोशन करने के लिए तैयार हैं। हमें आप सभी पर गर्व है। 🇮🇳#Cheer4Bharat pic.twitter.com/gaWDZs51N3
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 4, 2024
తాజావార్తలు
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
-
Mystery Crime Thriller OTT : కంటైనర్లో ఒంటరి మహిళ.. ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
-
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!