దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్గఢ్ అభయారణ్యంలో రక్తపాతం జరిగింది. కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతం అయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Chhattisgarh: కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోల హతం
- ఛత్తీస్గఢ్ అభయారణ్యంలో రక్తపాతం
- కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్
- ఐదుగురు మావోల హతం
- కొనసాగుతోన్న ఎదురుకాల్పులు

Chhattisgarh