Maldivian President Muizzu: ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి వెళ్లడం గౌరవంగా భావిస్తున్నాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldivian President Muizzu: ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే కూటమి అధికారం నిలుపుకుంది. ఈ ప్రమాణస్వీకార వేడుకులకు ఇండియా ఇరుగుపొరుగు దేశాల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్, సీషెల్స్ ఇలా పలు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. ఇరుగుపొరుగు దేశాలతో భారత సంబంధాలు మరింత బలపడేందుకు ఈ కార్యక్రమం వేదిక కాబోతోంది.
Read Also: AIADMK: బీజేపీతో పొత్తు ఉండదు.. తేల్చి చెప్పిన పళనిస్వామి..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఇదిలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ కూడా రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం తనకు గౌరవంగా భావిస్తున్నాని, చారిత్రాత్మక ఘట్టం కోసం ఆయన తొలిసారిగా భారత్లో పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాలు ‘సానుకూల దిశ’లో సాగుతున్నాయని నిరూపిస్తుందని శనివారం ముయిజ్జూ అన్నారు. భారత ఆహ్వానాన్ని ప్రెసిడెంట్ ముయిజ్జూ అంగీకరించిన తర్వాత ఆ వ్యాఖ్యలు చేశారు.
గతేడాది నవంబర్ 17న పదవీ బాధ్యతలు చేపట్టిన ముయిజ్జై భారత వ్యతిరేక, చైనా అనుకూల విధానాలతో వార్తల్లో ఉంటున్నాడు. మాల్దీవుల్లో మానవతా సాయం అందిస్తున్న భారత సైనికులను తమ దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాడు. ఇదే కాకుండా ఈ ఏడాది ప్రధాని లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ముయిజ్జూ కేబినెట్ మంత్రులు, ప్రధానిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా వివాదాస్పదమైంది. అప్పటి నుంచి భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. అసలే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ ద్వీపదేశం సాయం కోసం భారత్ని అభ్యర్థించడం మొదలుపెట్టింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!