Madras University: ‘‘క్రైస్తవ మతాన్ని ఎలా వ్యాప్తి చేయాలి’’.. వివాదంలో మద్రాస్ యూనివర్సిటీ..
- వివాదంలో మద్రాస్ యూనివర్సిటీ..
- ‘‘క్రైస్తవ మతం వ్యాప్తి’’పై లెక్చర్..
- సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు..
- లెక్చర్ని రద్దు చేసిన యూనివర్సిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras University: మద్రాస్ యూనివర్సిటీ వివాదంలో చిక్కుకుంది. ‘‘భారతదేశంలో క్రైస్తవ మతాన్ని ఎలా వ్యాప్తి చేయాలి’’ మరియు ‘‘ఈ మార్గం మనకు ఎందుకు అవసరం’’ అనే శీర్షికతో ఒక లెక్చర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే, దీనిపై సోషల్ మీడియాపై విస్తృతంగా విమర్శలు వచ్చాయి. దీంతో యూనివర్సిటీ ఈ లెక్చర్ని రద్దు చేసింది. ప్రాచీన చరిత్ర మరియు పురావస్తు శాస్త్ర విభాగం సుబ్రమణ్య అయ్యర్ ఎండోమెంట్ లెక్చర్ సిరీస్ కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.
Read Also: Pakistan: బలూచిస్తాన్లో ‘‘జాఫర్ ఎక్స్ప్రెస్’’ రైలు హైజాక్ చేసిన బీఎల్ఏ..
Also Read
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్న డాక్టర్ జే సౌందరరాజన్ జారీ చేసిన ఉపాన్యాస ఆహ్వానం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. మార్చి 14 ఇంజనీర్ కే శివకుమార్ నిర్వహించనున్న ఈ కార్యక్రమం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. హిస్టరీ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ‘‘మతపరమైన అంశం’’ ఏంటని నెటిజన్లు ప్రశ్నించారు. అంతటా వ్యతిరేకత రావడంతో, పరిపాలనా కారణాలను చూపిస్తూ కార్యక్రమాన్ని రద్దు చేసింది. యూనివర్సిటీలు సున్నితమైన అంశాలపై ఉపన్యాసాలు ఎలా నిర్వహిస్తారు..? అని యూజర్లు ప్రశ్నించారు. దీనిపై నిర్వాహకులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ప్రజల నిరసనను చూసిన రిజిస్ట్రార్ జె సౌందరరాజన్ ఉపన్యాసాన్ని వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. యూనివర్సిటీ అధికారులు ఈ వివాదం నుంచి దూరంగా ఉన్నారు. ఈ వివాదం రాజకీయ రంగుని పులుముకుంది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్జీ సూర్య ఈ కార్యక్రమాన్ని విమర్శించారు.
తాజావార్తలు
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!