AAP: వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడుతాం.. మెగా ర్యాలీ ముందు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా రేపు ప్రతిపక్ష ఇండియా కూటమి ఢిల్లీ వేదికగా భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్తో సహా పలువురు ఇండియా కూటమి నేతలు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడుతామని చెప్పారు. ఇండియా కూటమిలో విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Read Also: Israel: గాజాపై యుద్ధం వేళ ఇజ్రాయెల్కు అమెరికా మరో సాయం!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
‘‘ఇండియా కూటమి ఒకటిగా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు జరిగిన సమయంలో కాంగ్రెస్ కీలక నేతలు ఇక్కడ ఉన్నారు. కూటమి నాయకులంతా ఈ అరెస్టును ఖండించారు’’అని అతిషి అన్నారు. కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంపై చివరి దాడి అని, దీనికి వ్యతిరేకంగా రేపు ప్రతిపక్షాలన్ని తమ గొంతు వినిపించబోతున్నాయని ఆమె చెప్పారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్లతో సహా ఇండియా కూటమి నేతలు ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో జరిగే ‘మహా ర్యాలీ’కి హాజరవుతున్నారు.
లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అధికారులు గతవారం కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏప్రిల్ 1 వరకు అతడిని కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పంజాబ్, గోవా ఆప్ నాయకులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఆప్ కీలక నేతలుగా ఉన్న మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ వంటి వారు జైలులో ఉన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!