Brain Infection: కేరళను భయపెడుతున్న అరుదైన ‘‘బ్రెయిన్ ఇన్ఫెక్షన్’’.. మరో ఇద్దరు మృతి..
- కేరళను భయపెడుతున్న అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్..
- మరో ఇద్దరు మృతి, ఈ ఏడాదిలో 40కి పైగా కేసులు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brain Infection: కేరళను అరుదైన ‘‘బ్రెయిన్ ఇన్ఫెక్షన్’’ భయపెడుతోంది. ‘‘అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’’గా పిలిచే వ్యాధితో మరో ఇద్దరు మరణించారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడు నెలల శిశువుతో సహా ఇద్దరు వ్యక్తులు ఈ అరుదైన వ్యాధికి బలైనట్లు ఆరోగ్య అధికారులు సోమవారం తెలిపారు. దీంతో ఈ ప్రాణాంతక వ్యాధితో మరణించిన వారి సంఖ్య ఆగస్టు నాటికి 3కు చేరింది.
Read Also: BRS: కవితకు బీఆర్ఎస్ కౌంటర్..? సింహం సింగిల్గా వస్తుందంటూ పోస్ట్
Also Read
కోజికోడ్ జిల్లాలోని ఒమస్సేరికి చెందిన అబూబకర్ సిద్దిక్ కుమారుడు గత నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స తీసుకుంటున్న సమయంలో పరిస్థితి దిగజారి ఆదివారం ఐసీయూలో మరణించారు. ఆగస్టు 14న, తమరస్సేరీకి చెందిన తొమ్మిదేళ్ల బాలిక ఇదే ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో మరణించింది. కోజికోడ్, మలప్పురం, వయనాడ్ జిల్లాల నుండి మరో ఎనిమిది మంది రోగులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ ప్రధానంగా కలుషనీటిలో ఈత కొట్టడం, స్నానం చేయడం ద్వారా వస్తుంది. ఈ ఏడాది కేరళ వ్యాప్తంగా మొత్తం 42 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు ఈ జిల్లాలోని బావులు, నీటి నిల్వ ట్యాంకుల్లో క్లోరినేషన్ ప్రారంభించారు. వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తాజావార్తలు
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
-
Kajal Aggarwal : సమంత, రకుల్కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
-
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!