Delhi High Court: ‘నువ్వు ఏడిస్తే.. నేను ఏడ్చేస్తా’.. కోర్టు వీడ్కోలు ప్రసంగంలో జడ్జి భావోద్వేగం
- ‘నువ్వు ఏడిస్తే.. నేను ఏడ్చేస్తా’
- కోర్టు వీడ్కోలు ప్రసంగంలో జడ్జి భావోద్వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ప్రకృతిలో తల్లి, బిడ్డల ప్రేమ వర్ణించలేనిది. జంతువుల్లోనైనా.. మానవ జాతిలోనైనా పేగు బంధం అపురూపమైనది. ఇది మాటల్లో వర్ణించలేనిది. ఈ సృష్టిలో అంత అద్భుతమైంది ఈ బంధం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: Delhi Cloud Seeding: ఢిల్లీలో మేఘ మథనం ఫెయిల్.. కోట్లు కుమ్మరించినా పడని వాన చుక్క
Also Read
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
అది ఢిల్లీ హైకోర్టు. న్యాయమూర్తి.. జస్టిస్ తారా వితాస్తా గంజు. కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. దీంతో బార్ అసోసియేషన్ గ్రాండ్గా వీడ్కోలు కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ గంజు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ గంజు వీడ్కోలు ప్రసంగం చేస్తూ.. ‘‘నా కుటుంబానికి నేను చాలా కృతజ్ఞత చెప్పాలి. నా తల్లి, నా కుమార్తె ఇక్కడ ఉన్నారు. నిరంతరం వారు నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు.’’ అని అనగానే కుమార్తెకు కన్నీళ్లు ఉబికి వచ్చాయి. సడన్గా చూడగానే కుమార్తె భావోద్వేగానికి గురై ఏడుస్తూ కనిపించింది. ‘‘నువ్వు ఏడిస్తే.. నేను కూడా ఏడ్చేస్తాను’’ అని గంజు అన్నారు. కొద్దిసేపు గంజు కూడా భావోద్వేగానికి గురయ్యారు. కాసేపటికి నిగ్రహించుకుని ప్రసంగం కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump Dance: జపాన్లోనూ మరోసారి డ్యాన్స్తో అదరగొట్టిన ట్రంప్.. వీడియో వైరల్
జస్టిస్ గంజు.. మే 2022లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. వీడియాతో గంజు మాట్లాడుతూ.. తాను ఇంత స్వేచ్ఛగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానంటే కుటుంబ సభ్యులు ఇచ్చిన తోడ్పాటు అన్నారు. తనపై ఎటువంటి ఫిర్యాదు లేకుండా అన్ని విషయాల్లో అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. విధులను నిజాయితీగా నిర్వర్తించడాకిని తనకు మనశ్శాంతిని ఇచ్చారని గంజు తెలిపారు. ఇక బార్ అసోసియేషన్ సభ్యులు కూడా పూర్తిగా సహకరించారని.. వారికి కృతజ్ఞతలు చెప్పారు.
తాజావార్తలు
-
Ather Konark: ఏథర్ నుంచి చౌక స్కూటర్ ‘‘కోనార్క్’’.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్..
-
Fauzi Shooting Update: ‘ఫౌజీ’ కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!