Swami Prasad Maurya: “భారత్ హిందూదేశం కాదు”.. ఆర్ఎస్ఎస్ చీఫ్పై ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swami Prasad Maurya: ఉత్తర్ప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ‘హిందూ రాష్ట్రం’ అని ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై మౌర్య మండిపడ్డారు. భారతదేశం హిందూ దేశం మౌర్య అన్నారు. భారత్ హిందూదేశంగా ఎప్పుడూ లేదని ఆయన వ్యాఖ్యానించారు. మన రాజ్యాంగం లౌకిక రాజ్య భావనలపై ఆధారపడి ఉందని, భారతదేశంలో ప్రజలంతా భారతీయులే, మన రాజ్యాంగం అన్ని మతాలు, అన్ని విశ్వాసాలకు, సంస్కృతులకు ప్రాతినిథ్యం వహిస్తోందని మౌర్య తన ట్విట్టర్ అకౌంట్ లో రాశారు.
Read Also: Crime News: అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం.. బీజేపీ నేత కొడుకు సహా 10 మంది అరెస్ట్
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
ఇటవల నాగ్పూర్ ‘మధుకర్ భవన్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. భారతదేశం హిందూ దేశం అని, భారతీయులంతా హిందువులు అని, హిందువులే భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. భారత్ ఒక హిందూ రాష్ట్రం, ఇది వాస్తవమని, సైద్ధాంతికంగా భారతీయులందరూ హిందువులు అని, హిందువులు అంటే భారతీయులు అని.. ఈ రోజు భారత్ లో ఉన్న వారందరూ హిందూ సంస్కృతి, హిందూ పూర్వీకులకు, హిందువులకు చెందిన వారని అన్నారు.
మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై స్వామి ప్రసాద్ మౌర్య ఇలా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే గతంలో కూడా మౌర్య హిందూ మతం, రామచరిత మానస్ గ్రంథాలపై నోరుపారేసుకున్నారు. ఇటీవల హిందూ మతం బూటకమని, బ్రహ్మణవాదం ఆదివాసులను, వెనకబడిన తరగతులను అణిచివేశాయని విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎస్పీ పార్టీ మౌర్య వ్యాఖ్యలతో పార్టీకి సంబంధ లేని ప్రకటించింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..