Mahua Moitra: “ప్రశ్నకు డబ్బు” కేసులో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా.. సంచలన ఆరోపణలు..
Mahua Moitra: పార్లమెంట్ లో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగినట్లు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అదానీ గ్రూపును టార్గెట్ చేస్తూ పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని, ఇందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు, ఖరీదైన గిప్టులు తీసుకున్నట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇందులో మోయిత్రా 61 ప్రశ్నలు అడిగితే 50 ప్రశ్నలు అదానీ గ్రూపు గురించే ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఆమెకు సంబంధించిన పార్లమెంట్ లాగిన్ సమాచారాన్ని కూడా సదరు వ్యాపారవేత్తతో పంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Read Also: Smriti Irani: సిద్దిపేటకి రైలు ఇచ్చిన ఘనత ప్రధాని మోడీదే..
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి వ్యాపారవేత్త హీరానందనీ అఫిడవిట్ సమర్పించినట్లు వార్తలు రావడంతో మహువా మోయిత్రా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని కార్యాలయం హీరానందానీపై ఒత్తిడి తీసుకువచ్చి, తెల్లకాగితంపై సంచతం చేయించిందని ట్విట్టర్ ద్వారా ఆరోపిచింది. అఫిడవిట్ విశ్వసనీయతను మహువా ప్రశ్నించారు. ‘సదరు అఫిడవిట్ ఎందుకు అధికారిక లెటర్ హెడ్ రూపంలో ఏదు.. దానిని హీరా నందాని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయలేదు, ప్రత్యేకించి కొన్ని మీడియా సంస్థలకు మాత్రమే ఈ సమాచారం లీక్ అయింది, అదానీని ప్రశ్నించే ధైర్యం చేసే ప్రతీ నేతనను అణిచివేసే కుట్రలో ఇది భాగం’ అని మహుమా ప్రశ్నించారు.
దర్మన్ తండ్రి భారతదేశంలో అతిపెద్ద వ్యాపార సమూహాలలో ఒకదానిని నడుపుతున్నారు, యూపీ, గుజరాత్ లో వారి ఇటీవల ప్రాజెక్టులకు ఉత్తర్ ప్రదేశ్ సీఎం, ప్రధానమంత్రి ప్రారంభించారని ఆమె లేఖలో పేర్కొన్నారు. దర్శన్ ఇటీవల తన వ్యాపార ప్రతినిధి బృందంలో భాగంగా విదేశాలకు ప్రధానితో కలిసి వెళ్లారని ఆమె తెలిపారు. ఇటు వంటి సంపన్న వ్యాపారవేత్తలు నేరుగా పీఎంతో, ప్రధానితో సంబంధాలు కలిగి ఉంటారు, ప్రతిపక్ష ఎంపీ తనకు బహుమతులు ఇవ్వమని ఎందుకు డిమాండ్ చేస్తారు..? అని ఆమె ప్రశ్నించారు. హీరానందనా వాననలను ఒప్పుకున్నట్లయితే అధికారికంగా లేఖను ఎందుకు విడుదల చేయలేదని ఆమె ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?