AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- భారతదేశంలో తొలి ఏసీకి 90 ఏళ్లు..
- 1936లో ప్రారంభమైన ఏసీ వినియోగం..
- రాజస్థాన్ మహారాజు ప్యాలెస్లో తొలి ఏసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AC: వేసవి ఉష్ణోగ్రతలు ప్రతీ ఏడాది పెరిగిపోతున్నాయి. ప్రజలు ఈ వేడి నుంచి తప్పించుకునేందుకు ఏసీలను వాడుతున్నారు. ఒకప్పుడు ఏసీలు అంటే డబ్బున్న వారు మాత్రమే వాడే ఒక మిషన్గా ఉండేది. ప్రస్తుతం అందరికి ఏసీలు అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో కూడా ఏసీల వినియోగం పెరిగింది. పదుల సంఖ్యలో ఏసీ కంపెనీలు మంచి ఆఫర్లు, ఫీచర్లతో కస్టమర్లను ఊరిస్తున్నాయి.
అయితే, ఇండియాలో ఎయిర్ కండిషనర్లు(ఏసీ) వినియోగం ఎప్పుడు ప్రారంభమైందనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. దేశంలో తొలి ఏసీని ఎక్కడ వినియోగించుకున్నారు.? ఎవరు వాడారు.? అని చాలా మంది తెలుసుకోవాలని భావిస్తుంటారు. నిజానికి భారత్లో మొదటి ఏసీ వినియోగం 1936లో జరిగింది. జైపూర్లోని ప్రసిద్ధ రాంబాగ్ ప్యాలెస్లో మొదటి ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనినే భారత్లో మొట్టమొదటి ఏసీ ఏర్పాటుగా పరిగణిస్తారు. జైపూర్లోని రాంబాగ్ ప్యాలెస్ మహారాజుగారి నివాసం. ప్రముఖ అమెరికన్ కంపెనీ క్యారియర్ ఈ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనితోనే భారత్లో ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషనింగ్ వినియోగం ప్రారంభమైంది. దేశంలో ఏసీ విప్లవానికి నాంది జైపూర్లోనే పడింది.
Also Read
- EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
- PM Narendra Modi: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. భక్తులకు ప్రధాని మోడీ లేఖ, ఐదు సంకల్పాలకు పిలుపు
- Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
తాజావార్తలు
-
HP HyperX Omen 16: హెచ్ పీ హైపర్ఎక్స్ ఓమెన్ 16 వాలరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్టాప్ లాంచ్..
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!