Excise Policy Probe: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై మనీలాండరింగ్ కేసు
Excise Policy Probe: 2021-22 ఎక్సైజ్ పాలసీలో అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేసిన కొద్ది రోజులకే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిసోడియాపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఆ తర్వాత ఎక్సైజ్ పాలసీని ఉపసంహరించుకున్నారు.
Ministry of Law: ఇకపై సుప్రీం మాజీ సీజేఐకి ఢిల్లీలో ఉచిత బంగ్లా, భద్రత, డ్రైవర్
Also Read
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతికి సంబంధించి సీబీఐ గత వారం సిసోడియా అధికారిక నివాసంలో సోదాలు నిర్వహించింది. అనేక ఇతర ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. ఎఫ్ఐఆర్లో సిసోడియాతో పాటు మరో 14 మంది పేర్లు ఉన్నాయి. ఢిల్లీలో అధికార పార్టీ అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపిస్తే, అవినీతి ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని ఆప్ సమర్థించింది. ఈ అంశంపై విచారణకు కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది.
తాజావార్తలు
-
Iran War: ఇరాన్ దెబ్బకు అమెరికాకు బిలియన్ డాలర్ల నష్టం..
-
US-China AI Tech War: మక్కీకి మక్కీ కాపీ.. చైనా AI లపై అమెరికా నిఘా!
-
Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
-
AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
-
MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!