Earthquake: గౌహతితోపాటు మరికొన్ని ఈశాన్య ప్రాంతాల్లో భూకంపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: దేశంలో భూకంపాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. మొన్న జమ్ము కాశ్మీర్లో భూకంపం సంభవించగా.. ఇపుడు గౌహతితోపాటు మరికొన్ని ఈశాన్య ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. గౌహతి, ఈశాన్య ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అస్సాంలోని గౌహతితోపాటు మరికొన్ని ఈశాన్య ప్రాంతంలోని కొన్నిచోట్ల శుక్రవారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 4.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వార్తా సంస్థ నివేదించింది. శుక్రవారం ఉదయం 10.16 గంటలకు భూ ప్రకంపనలు వచ్చినట్టు అధికారులు ప్రకటించారు.
Read also: Rishab Shetty: కాంతార ప్రీక్వెల్ కి ముహూర్తం ఫిక్స్…
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అయితే భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం గానీ లేదా ఆస్తి నష్టంగా జరగలేదని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని దోడా, కత్రా ప్రాంతాల్లో మూడు సార్లు భూకంపాలు సంభవించాయి. అంతకుముందు జూన్ 11 న కూడా అస్సాంలోని మధ్య భాగంలో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారిక బులెటిన్ ధృవీకరించింది. ఆ సమయంలో కూడా ప్రాణ నష్టం జరగలేదని. ఎవరికీ గాయాలు కాలేదని.. ఆస్తి నష్టం కూడా జరగలేదని నివేదికలో తెలిపారు. బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న సోనిత్పూర్ జిల్లాలో ఉదయం 11:35 గంటలకు భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదికలో పేర్కొంది. భూమి యొక్క ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్టు ప్రకటించారు. భూకంపం సంభవించినట్టు కేంద్ర బంగ్లాదేశ్ అని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ధృవీకరించిందని తెలిపారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!