Earthquake: జమ్మూ కాశ్మీర్ లో వరసగా తొమ్మిది భూకంపాలు.. పొంచి ఉన్న ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Back-To-Back Earthquakes Hits Jammu Kashmir: జమ్మూాకాశ్మీర్ లో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాలయ రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే ఇలా వరసగా భూకంపాలు రావడం ముందస్తు ప్రమాదాన్ని సూచిస్తోందని చెబుతున్నారు నిపుణులు. ఈ వారంలో వరసగా తొమ్మది భూకంపాల రావడం మాత్రం చాలా అరదనే చెప్పవచ్చు. ఈ వారంలో 4.1,3.2 తీవ్రతతో తొమ్మిది వరస భూకంపాలు వచ్చాయి. 60 గంటల్లోనే ఈ భూకంపాలు సంభవించాయి. దీంతో అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాజాగా బుధవారం రాత్రి 11.52 గంటల ప్రాంతంలో తొమ్మిదో భూకంప 3.1 తీవ్రతతో జమ్మూ కాశ్మీర్ డోదాలో సంభవించింది. మంగళవారం ఆరు భూకంపాలు జమ్మూ కాశ్మీర్ ప్రజలను కలవరపెట్టాయి. అంతకు ముందు బుధవారం రాత్రి 11.04 గంటలకు 4.1 తీవ్రతతో కాట్రాలో భూకంపం వచ్చింది. కత్రా, దోడా, ఉదంపూర్, కిష్ట్ వార్ జిల్లాల్లో భూప్రకంపనుల సంభవించాయి.
Read Also: Somanathan Committee Meet: విభజన సమస్యలపై సోమనాథన్ కమిటీ భేటీ
Also Read
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
- Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
- Mamata Banerjee: మమత బుక్స్ లైబ్రరీల నుంచి ఔట్.. బీజేపీ సర్కార్ కీలక చర్య.!
జమ్మూ కాశ్మీర్ ప్రాంతంల అత్యంత తీవ్రమైన భూకంప ప్రభావిత జోన్ లో ఉంది. హిమాలయ ప్రాంతంలో ఇటీవల కాలంలో టెక్టానిక్ ప్లేట్ల కదలిక చురుకుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రకంపనలు మరన్ని వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైనా పెద్ద భూకంపం సంభవించే అవకాశాన్ని చెప్పారు జమ్మూ యూనివర్సిటీ భూగర్భ శాస్త్రవేత్ జీఎం భట్. సాధారణంగా పెద్ద భూకంపానికి ముందు చిన్నచిన్నవి ఇలాగే సంభవిస్తాయని ఆయన వెల్లడించారు.
2013లో చివరిసారిగా 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అంతకుముందు 1962లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కార్యకలాపాలు ఈ ప్రాంతంలో నిరంతర ప్రక్రియ అని.. భట్ అన్నారు. మూడు రోజుల్లో వరసగా తొమ్మిది సంఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. అక్టోబర్ 2005లో 7.3 తీవ్రతతో భారత్, పాక్ సరిహద్దుల్లో వచ్చిన భూకంపంతో 73,000 మందికి పైగా మరనించారు. 1935 తర్వాత దక్షిణాసియాలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపంగా ఇది నిలిచిపోయింది.
తాజావార్తలు
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
-
Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
-
AUS Vs BAN: బౌలర్ వేసిన బంతి తగలడంతో వాంతి చేసుకున్నాడు.. అయినా సిక్స్ కొట్టి గెలిపించాడు..
-
Director VV Vinayak: వడ్డే నవీన్ సినిమా వల్లే ఎన్టీఆర్తో పరిచయం.. ‘ఆది’ మూవీ జ్ఞాపకాలను పంచుకున్న డైరెక్టర్!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!