Earthquake: జమ్మూ కాశ్మీర్ లో వరసగా తొమ్మిది భూకంపాలు.. పొంచి ఉన్న ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Back-To-Back Earthquakes Hits Jammu Kashmir: జమ్మూాకాశ్మీర్ లో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాలయ రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాల్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే ఇలా వరసగా భూకంపాలు రావడం ముందస్తు ప్రమాదాన్ని సూచిస్తోందని చెబుతున్నారు నిపుణులు. ఈ వారంలో వరసగా తొమ్మది భూకంపాల రావడం మాత్రం చాలా అరదనే చెప్పవచ్చు. ఈ వారంలో 4.1,3.2 తీవ్రతతో తొమ్మిది వరస భూకంపాలు వచ్చాయి. 60 గంటల్లోనే ఈ భూకంపాలు సంభవించాయి. దీంతో అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాజాగా బుధవారం రాత్రి 11.52 గంటల ప్రాంతంలో తొమ్మిదో భూకంప 3.1 తీవ్రతతో జమ్మూ కాశ్మీర్ డోదాలో సంభవించింది. మంగళవారం ఆరు భూకంపాలు జమ్మూ కాశ్మీర్ ప్రజలను కలవరపెట్టాయి. అంతకు ముందు బుధవారం రాత్రి 11.04 గంటలకు 4.1 తీవ్రతతో కాట్రాలో భూకంపం వచ్చింది. కత్రా, దోడా, ఉదంపూర్, కిష్ట్ వార్ జిల్లాల్లో భూప్రకంపనుల సంభవించాయి.
Read Also: Somanathan Committee Meet: విభజన సమస్యలపై సోమనాథన్ కమిటీ భేటీ
Also Read
- PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
- Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
జమ్మూ కాశ్మీర్ ప్రాంతంల అత్యంత తీవ్రమైన భూకంప ప్రభావిత జోన్ లో ఉంది. హిమాలయ ప్రాంతంలో ఇటీవల కాలంలో టెక్టానిక్ ప్లేట్ల కదలిక చురుకుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రకంపనలు మరన్ని వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైనా పెద్ద భూకంపం సంభవించే అవకాశాన్ని చెప్పారు జమ్మూ యూనివర్సిటీ భూగర్భ శాస్త్రవేత్ జీఎం భట్. సాధారణంగా పెద్ద భూకంపానికి ముందు చిన్నచిన్నవి ఇలాగే సంభవిస్తాయని ఆయన వెల్లడించారు.
2013లో చివరిసారిగా 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అంతకుముందు 1962లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కార్యకలాపాలు ఈ ప్రాంతంలో నిరంతర ప్రక్రియ అని.. భట్ అన్నారు. మూడు రోజుల్లో వరసగా తొమ్మిది సంఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. అక్టోబర్ 2005లో 7.3 తీవ్రతతో భారత్, పాక్ సరిహద్దుల్లో వచ్చిన భూకంపంతో 73,000 మందికి పైగా మరనించారు. 1935 తర్వాత దక్షిణాసియాలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపంగా ఇది నిలిచిపోయింది.
తాజావార్తలు
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
-
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!