కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. లోక్భవన్లో శివకుమార్తో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ సీఎం సతీశన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, కాంగ్రెస్ అగ్ర నేతలంతా హాజరయ్యారు.
Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
- కర్ణాటకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం
- కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
- డీకేతో ప్రమాణం చేయించిన గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్

Dkshivakumar