Gujarat: పాపులర్ స్నాక్స్ ప్యాకెట్లో చచ్చిన ఎలుక.. తిన్న బాలికకు అస్వస్థత
- పాపులర్ స్నాక్ ప్యాకెట్లో చచ్చిన ఎలుక ప్రత్యక్షం
- తిన్న బాలికకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- కంపెనీపై చర్యలకు తల్లిదండ్రుల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లలు మారం చేశారంటే.. వెంటనే కిరాణా షాపుల దగ్గరకు తీసుకెళ్లి స్నాక్స్ ప్యాకెట్లు కొంటారు. అవి మంచివో.. కాదో చెక్ చేయరు. స్నాక్స్ ప్యాకెట్ అయితే చాలు.. కొని తినేస్తారు. కొన్ని ప్యాకెట్లు స్పైసీగా ఉంటాయి. మరికొన్ని రుచే ఉండవు. అయినా కూడా పిల్లలు ఏవి పడితే అవి కొని తినేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకంటారా? గుజరాత్లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. పాపులర్ స్నాక్స్ ప్యాకెట్లో చచ్చిన ఎలుక ప్రత్యక్షమైంది. అది తిన్న బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

Also Read
- Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
- High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ల నియామకం.. పూర్తి జాబితా ఇదే
- Sudivya Kumar Sonu: ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను కన్నుమూత.. జేఎంఎం తీవ్ర దిగ్భ్రాంతి
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
గుజరాత్లోని సబర్కాంత జిల్లా ప్రేమ్పూర్ గ్రామంలో ఓ బాలిక గోపాల్ నమ్కీన్ స్నాక్ ప్యాకెట్ తిని డయారేయాకు గురైంది. విరేచనాలు కారణంగా ఆస్పత్రి పాలైంది. గోపాల్ నమ్కీన్ ప్యాకెట్ ఇంటికి తెచ్చాక తల్లి.. బాలికకు తినిపించింది. తినిపిస్తుండగా హఠాత్తుగా చేతికి చచ్చిన ఎలుక కనిపించింది. దీంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అంతలోనే బాలిక విరేచనాలకు గురైంది. దావద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
ఇది కూడా చదవండి: Donald Trump: నేరస్తుడిగా శిక్ష పడిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్..
భోజనం చేశాక.. పాపకు స్నాక్స్ ప్యాకెట్ తినిపిస్తుండగా ఎలుక ప్రత్యక్షమైందని.. వెంటనే వాంతులయ్యాయని బాలిక తండ్రి తెలిపారు. కుమార్తె అనారోగ్యానికి గురైందని.. డయారేయాతో బాధపడుతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం దావద్ ఆస్పత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు. నిర్లక్ష్యంగా స్నాక్స్ ప్యాకెట్ తయారు చేసిన గోపాల్ నమ్కీన్పై ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Bangladesh: భారత సరిహద్దుల్లో డ్రోన్లు.. 26 యుద్ధ ట్యాంకుల్ని కొనాలనే ప్లాన్లో బంగ్లాదేశ్..
తాజావార్తలు
-
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
-
Madanapalle Lady Don: మదనపల్లె ‘లేడీ డాన్’ ఇంట్లో పోలీసుల మెరుపు దాడులు.. 50 రకాల ఆస్తి, 15 ఫోర్జరీ పత్రాలు స్వాధీనం!
-
Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
-
SJ Suryah: భైరవుడిని మించిన విలనిజం.. సర్దార్ 2 లో SJ సూర్య ‘బ్లాక్ డాగర్’పై భారీ హైప్!
-
OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన హాలీవుడ్ సినిమాలు.. థ్రిల్లర్ల నుంచి, ఫాంటసీ వరకు
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!